గురువారం మధ్యాహ్నం విశాఖపట్నం వచ్చిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఐఎన్ఎస్ డేగాలో ఘనంగా స్వాగతం పలికారు
Continue Readకమోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా
Continue Readకేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢల్లీిలో సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 25 వేల కోట్లతో ఆంధ్ర, తెలంగాణ, బిహార్, పంజాబ్, యూపీ, కేరళ తదితర రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక పార్క్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
Continue Readఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు.
Continue Readఏపీలో వలంటీర్ల వ్యవస్థపై ఎట్టకేలకు సర్కారు క్లారిటీ ఇచ్చింది. వలంటీర్లను వదులుకునేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. వారికి బకాయి ఉన్న గౌరవ వేతనాలను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలిపింది.
Continue Readనెల్లిమర్ల ఈవీఎం గోదాములో గజపతినగరం నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను సోమవారం తనిఖీ చేశారు.
Continue Readఏసీబీ అధికారుల వలలో మల్కాపురం శాంతిభద్రతల విభాగం ఎస్ఐ దేముడమ్మ
Continue Readఏసీబీ అధికారుల వలలో మల్కాపురం శాంతిభద్రతల విభాగం ఎస్ఐ దేముడమ్మ
Continue Read