logo
సాధారణ వార్తలు

సంక్రాతి సందర్బంగా విశాఖ విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు

విశాఖ విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు - DRM లలిత్ బోహ్రా

Continue Read
సాధారణ వార్తలు

విశాఖపట్నం రైల్వే స్టేషన్లో డి ఆర్ ఎమ్ పర్యవేక్షణ

విశాఖపట్నం రైల్వే స్టేషన్లో DRM ఆకస్మిక తనిఖీలు

Continue Read
సాధారణ వార్తలు

బీటెక్‌ మూడో ఏడాది మానేస్తే బీఎస్సీ డిగ్రీ: మద్రాస్‌ ఐఐటీ ప్రకటన

బీటెక్‌ డిగ్రీ పూర్తిచేయడానికి ఇబ్బంది పడుతోన్న విద్యార్థులకు ఇండ యిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్‌ బంపరా ఫర్‌ ప్రకటించింది. బీటెక్‌లో చేరిన విద్యార్థులు మూడేళ్ల తర్వాత బిఎస్సీ డిగ్రీతో బయటకు వెళ్లొచ్చని ప్రకటించింది. కానీ, మొత్తం 400 క్రెడిట్లలో 250 క్రెడిట్లను సాధిస్తేనే నిష్క్రమణకు అవకాశం ఉంటుందని తెలిపింది

Continue Read
సాధారణ వార్తలు

పాజిటివ్‌ ఆలోచనలతో పనిచేయండి చ్‌వోడీలు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు

హెచ్‌వోడీలు, కార్యదర్శుల సదస్సులో వారిని ప్రేరేపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు. అధికారులు ఎవరూ ప్రతికూల ఆలోచనలు చేయవద్దన్నారు. ఏ పని చెప్పినా, ఏ కార్యక్రమం తలపెట్టినా కొందరు ప్రతికూల ఆలోచనలు చేస్తున్నారని, ఎలా ఆ పనిచేయకుండా ఉండాలి అనే విధంగా కొంతమంది ఆలోచిస్తున్నారని అన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

రూ.40,000 వరకు ఛార్జీలు ఎలా పెంచారు?’ కఇండిగో సంక్షోభంపై కేంద్రానికి  ఢల్లీి హైకోర్టు ప్రశ్నలు

ఇండిగో విమాన యాన సంస్థలో వరుస విమానాల రద్దుతో నెలకొన్న సంక్షోభం, ప్రయాణికుల నుంచి ఇతర విమానయాన సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ఢల్లీి హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీసింది. విమాన ఛార్జీలు అకస్మాత్తుగా రూ. 40,000 వరకు పెరగడాన్ని అరికట్టడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందని ప్రశ్నించింది.

Continue Read
banner image
సాధారణ వార్తలు

పార్లమెంట్‌లో ‘సంచార్‌ సాథీ’పై తీవ్ర దుమారం

: ‘సంచార్‌ సాథీ ’ అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. భారత్‌లో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్లలో సంచార్‌ సాథీ యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాల్‌ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘిం చడమేని ఆరోపిస్తున్నాయి. దీనిపై పార్లమెంట్‌లో మంగళ వారం తీవ్ర చర్చ జరిగింది.

Continue Read
సాధారణ వార్తలు

210 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రయల్‌ రన్‌ ప్రారంభం

పలు నగరాలు, పట్టణాల మధ్య మరింత మెరుగైన కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌.. అనేక ప్రాజెక్టులు చేపడుతోంది. ఈక్రమంలోనే హైవేలు, ఎక్స్‌ప్రెస్‌ వేలు నిర్మిస్తోంది. ఈనేపథ్యంలోనే ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాల మధ్య ఈ హైవేలు అందుబాటు లోకి వచ్చాయి. తాజాగా మరో కీలక ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం పూర్తి చేసుకుని.. ట్రయల్‌ రన్‌కు సిద్ధమైంది. ఉత్తర భారత దేశంలోనే కీలకమైన హైవే ప్రాజెక్టుల్లో ఒకటైన ఢల్లీి-సహ రాన్‌పూర్‌-డెహ్రాడూన్‌ ఎక్స్‌ప్రెస్‌వేను త్వరలోనే ప్రారంభించ నున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

విశాఖపట్నంలో వెంటనే ఆ నిర్మాణాలను కూల్చేయండి..      ఏపీ హైకోర్టు కీలక తీర్పు

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అపార్ట్‌మెంట్లలో పార్కింగ్‌ స్థలాలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పార్కింగ్‌ స్థలాలను ఇతర అవసరాలకు క్రమబద్ధీకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అనధికార షాపుల్ని కూల్చివేయాలని హైకోర్టు అధికారుల్ని ఆదేశించింది

Continue Read