వాల్టేర్ డివిజన్ మరియు NDRF సమన్వయమ్ తో రియల్ -టైమ్ ట్రైన్ రెస్క్యూ డ్రిల్
Continue Read
దక్షిణ తీర రైల్వే జీఎం శ్రీ సందీప్ మాథుర్ తో కలిసి వందేమాతరం పాటల వేడుకలు
Continue Read
డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా ఈ పాటకు నాయకత్వం వందే మాతరం గీతాలాపన
Continue Read
మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేత జట్టు సభ్యురాలు శ్రీచరణికి రూ.2.5 కోట్లు, వెయ్యి చదరపు గజాల నివాస స్థలం బహుమతిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆమెకు గ్రూప్-1 పోస్టు కూడా ఇచ్చారు.
Continue Read
లండన్లో ఉన్న పెద్ద కుమార్తెను చూడటం కోసం వైఎస్ జగన్ లండన్ పర్యటనకు వెళ్లగా.. సీబీఐ కోర్టు కొన్ని షరతులతో అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగానే లండన్ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన వెంటనే కోర్టు ఎదుట హాజరు కావాలంటూ సీబీఐ కోర్టు వైఎస్ జగన్కు సూచించింది. నవంబర్ 14వ తేదీలోపు తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.
Continue Read
తిరుమల శ్రీవారిని అక్టోబర్ నెలలో 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వెల్లడిరచారు. భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల ద్వారా శ్రీవారికి హుండీకి రూ. 119.35 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా అక్టోబర్లో 1.23 కోట్ల లడ్డూల విక్రయం జరిగిందని పేర్కొన్నారు.
Continue Read
బిహార్ ఉప-ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు చేదు అనుభవం ఎదురైంది. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న లఖిసరై నియోజకవర్గంలో పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లిన డిప్యూటీ సీఎం విజయ్ కుమార్పై కొందరు రాళ్లు, చెప్పులు విసిరారు. అంతటితో ఆగకుండా, ‘ముర్దాబాద్’ నినాదాలు చేస్తూ కాన్వాయ్ను అడ్డుకున్నారు.
Continue Read
కోయంబత్తూరులో ఓ కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈక్రమంలోనే నిందితులకు కఠిన శిక్షలు వేయాలని ప్రజలంతా డిమాండ్ చేస్తుండగా.. అధికార డీఎంకే మిత్రపక్షానికి చెందిన ఎమ్మెల్యే ఈఆర్ ఈశ్వరన్ మాత్రం విచిత్రంగా స్పందించారు. అసలు రాత్రి పూట ఆ అత్యాచార బాధితురాలు బయటకు ఎందుకు వచ్చిందంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
Continue Read