logo
సాధారణ వార్తలు

ఇకపై మీ ఇళ్లకు ఎలాంటి భయం లేదు సీఎం చంద్రబాబు

ఇకపై మీ ఇళ్లకు ఎలాంటి భయం లేదని, పేదలకు సొంత ఇళ్లు ఉండాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విశాఖపట్నం పర్యటన సందర్బంగా ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

నిమ్మకూరులో జేఈఈ, నీట్ అకాడమీ ఏర్పాటు..

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సొంత గ్రామం నిమ్మకూరుకు తీపికబురు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కృష్ణా జిల్లా నిమ్మకూరు ఏపీఆర్‌జేసీలో జేఈఈ, నీట్ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రి లోకేష్ అధ్యక్షతన ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఆరఈఐఎస్) గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ రెసిడెన్షియల్ పాఠ శాలల్లో అంతర్జా తీయ ప్రమాణాలు పాటిస్తూ ప్రతిభా వంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని.. అకడమిక్ ఎక్స్‌ల

Continue Read
సాధారణ వార్తలు

భారత ఏ జట్టుకు టెక్కలి ఆల్‌రౌండర్ విజయ్ ఎంపిక

టెక్కలికి చెందిన యువ ఆల్ రౌండర్ త్రిపురాన విజయ్ భారత ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా ఏ జట్టుతో పుదుచ్చేరీలో ఈ నెల 22వ తేదీ నుంచి జరగనున్న నాలుగు రోజుల రెండు క్రికెట్ మ్యాచ్‌లకు బీసీసీఐ అతడిని భారత జట్టుకు ఎంపిక చేసింది.

Continue Read
సాధారణ వార్తలు

ఓపస్ పెయింట్‌లో ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఉద్యోగాలు

ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల, విశాఖపట్నంలో డిప్లొమా కెమికల్ విద్యార్థులకు ఓపస్ పెయింట్, ఆదిత్య బిర్లా గ్రూప్, చెయ్యర్ యూనిట్, తáమిళనాడు ఉద్యోగాల కోసం క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ నిర్వహించారు. దీనిలో ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాల సాధించారు.

Continue Read
banner image
సాధారణ వార్తలు

12న జాతీయ లోక్ అదాలత్ Åజీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్

కోర్టుల చుట్టూ తిరగకుండా తమ సమస్యలను సులభంగా, సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు సెప్టెంబర్ 12వ తేదీ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను జీవీఎంసీ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవా లని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన

ఉత్తర నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు శంకుస్థాపనలు చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

ఏపీలో 9 లక్షల ఎకరాల ఫ్రీÓహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి Åమంత్రి అనగాని ప్రసాద్

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీపికబురు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి నిబంధన ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు

Continue Read
సాధారణ వార్తలు

ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఆశావర్కర్ల పోస్టుల భర్తీ చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,294 ఆశావర్కర్ పోస్టులను భర్తీ చేయగా.. తాజా గా మరో 913 ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపినట్లు చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈనెల 30వ తేదీలోగా ఈ నియామకాల ప్రక్రియను మొదలుపెడతామన్నారు.

Continue Read