ఢల్లీిలోని నేవీ హెడ్క్వార్టర్స్లో పనిచేస్తున్న విశాల్ యాదవ్ అనే ఉద్యోగి పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తూ పోలీసులకు చిక్కాడు. రాజస్థాన్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
Continue Readఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో గురువారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. రిషికేశ్- బద్రీనాథ్ జాతీయ రహదారిపై 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. రుద్రప్రయాగ్ జిల్లాలోని ఘోల్తీర్ ప్రాంతం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కనీసం ఒకరు మృతి చెందగా, మరో 10 మంది గల్లంతయ్యారు.
Continue Read: రాజ్యాంగంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగమే అత్యు న్నతమైంది.. న్యాయవ్యవస్థ, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ అన్నీ రాజ్యాంగ పరిధిలోనే పని చేస్తాయి’ అని ఆయన స్పష్టం చేశారు
Continue Readఅనకాపల్లి జోన్ లో చేపట్టిన ప్రధాన నీటి సరఫరా పైపులైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు తాగునీటి సరఫరాను సకాలంలో సంతృప్తి స్థాయిలో అందించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
Continue Readవిశాఖపట్నం జిల్లా న్యాయమూర్తి చిన్నమశెట్టి రాజును జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Continue Readరోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ కొరత లేకుండా ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకాన్ని తీసుకు వచ్చిందని,ఈపీడీసీఎల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు
Continue Readవిశాఖ నగర పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన 3వ జోన్ 21వ వార్డు చిన్న వాల్తేరు లోని మసీదు వీధి, విజయనగర్ కాలనీ, నేతాజీ నగర్, కొయ్య వీధి, చిన్న వాల్తేర్ అన్న క్యాంటీన్ తదితర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు.
Continue Readడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయంలో వార్షిక ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. శ్రీకృష్ణుడి అవతారమైన శ్రీ జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రల వార్షిక ఉత్సవాలు రేపటి నుంచి జరగనున్నా యి.
Continue Read