జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేసి, స్థానికంగా ఉపాధి, ఆర్థిక అవకాశాలను పెంపొందించేందుకు ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల ఫలితాలు కనిపిస్తు న్నాయి. మూలపేటలో ఇప్పటికే కోరమాండల్ సంస్థ పరి శ్రమ స్థాపనకు ముందుకు రాగా, తాజాగా ప్రముఖ ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కూడా అదే ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడం జిల్లాకు శుభపరిణామమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Continue Read
విశాఖ వేదికగా జరు గుతున్న అంతర్జాతీయ బ్రిక్స్ కార్యక్రమం సందర్భంగా చైనా కు చెందిన ఉన్నత స్థాయి క్రీడా ప్రతినిధి బృందం శనివారం జీవీఎంసీ ఈస్ట్ జోన్, ఎంవీపీ కాలనీలోని జీవీఎంసీ స్పోర్ట్స్ అరేనా ను సందర్శించింది.
Continue Read
సింహగిరిపై శనివారం స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రత్యేక పరిశుభ్రత కార్యక్ర మాన్ని నిర్వహించారు. రాజగోపురం ఎదురుగా నిర్వహిం చిన ఈకార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో చేపట్టారు
Continue Read
పోలీసుల కళ్లుగప్పి 15 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఓ వృద్ధ నేరస్థుడిని ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. దాదాపు 15 సంవత్సరాల కిందట నమోదైన ఒక భారీ వసూళ్ల కేసులో ప్రమేయం ఉండి, ఎప్పటికప్పుడు స్థావరాలను మారుస్తూ తప్పించుకుంటున్న 72 ఏళ్ల హరి సింగ్ షెకావత్ను ఢిల్లీ పోలీసులకు చెందిన స్పెషల్ సెల్ అధికారులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.
Continue Read
ఛáత్తీస్ గఢ్లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వ విద్యా లయంలో ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలు రావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ విశ్వవిద్యా లయం పరిధిలో గురువారం నిర్వహించిన బీఎస్సీ అగ్రికల్చర్ సెమిస్టర్ పరీక్ష జరిగిన కొన్ని గంటల్లోనే అధికారులు దానిని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Continue Read
దక్షిణాది చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. ఏడు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటి ‘షావుకారు’ జానకి (94) వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1950లో ఎన్టీఆర్ సరసన ‘షావుకారు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె, ఆ చిత్ర విజయంతో ‘షావుకారు జానకి’గా గుర్తింపు పొందారు.
Continue Read
యూజీసీ నెట్ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపే ప్రక్రియ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతీ ప్రశ్నకు రూ.200 చొప్పున రుసుము నిర్ణయించడంపై అభ్య ర్థుల నుంచి తీవ్ర నిరసనలు, విమర్శలు వ్యక్తం అయ్యాయి.
Continue Read
పూసపాటిరేగకు చెందిన విశాలాంధ్ర విలేఖరి పి.గోవిందుపై దాడికి వ్యతిరేకంగా జర్నలిస్టులు నిరసన గళమెత్తారు. జర్నలిస్టుపై కర్రలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు గుడివాడ కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని జర్నలిస్టు సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
Continue Read