వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో వైసీపీ విశాఖపట్నం బీసీ జిల్లా అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ కలిశారు.
Continue Readవైసీపీ విశాఖ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నగరానికి చెందిన పార్టీ సీనియర్ సభ్యుడు పాతపట్నం రామ్మోహన్ను వైసీపీ విశాఖపట్నం జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
Continue Readవికసిత భారతదేశపు అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పరుశురామరాజు ఆధ్వ ర్యంలో సమావేశం నిర్వహించారు.
Continue Readకూటమి విజయానికి ఏడాది పూర్తైన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు ట్వీట్లు చేశారు.
Continue Readరాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా, ప్రజలనే అనమానిస్తారా అంటూ మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. సైకో జగన్ అనే వైరస్ను ఓటు అనే శానిటైజర్తో ప్రజలు ప్రక్షాళన చేసిన రోజు జూన్ 4 అని స్త్రీశిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
Continue Readవిశాఖ జిల్లా డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు ప్రమాణస్వీకారం మహోత్సవంలో పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు.
Continue Readపశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అలీపుర్దుర్లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోదీ చేసిన విమర్శలకు దీదీ గట్టిగా రిప్లై ఇచ్చారు.
Continue Readబెహరా పార్టీ ఫిరాయింపు పై వస్తున్న పలువురి అసంతృప్తి పవన్ కళ్యాణ్ను గతంలో జోకర్ అన్న బెహరా ఇప్పుడు అదే పార్టీ దిక్కు సిగ్గులేకుండా తమ పార్టీలోకి ఎలా వస్తారంటున్న జనసైనికులు విశాఖలో పవన్ కళ్యాణ్ నిర్బంధంలో బెహరా హస్తముందంటున్న జనసైనికులు కేసుల నుంచి బయటపడేందుకే వైసీపీ నుంచి జంప్ అంటున్న ఆ పార్టీ నేతలు
Continue Read