అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీ స్త్రీశిశు సంక్షేమ గిరిజన శాఖమంత్రి సంధ్యారాణి ఆధ్యర్యంలో మంగళవారం నిర్వహించారు.
Continue Readబీజేపీతో కుమ్మక్కుపై పక్కా ఆధారాలతో ప్రజెంటేషన్ బిహార్ ఓట్ల జాబితా సవరణపై అనుమానం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణ మీడియా సమావేశంలో పలు పక్కా ఆధారాలను బయటపెట్టిన రాహుల్ గాంధీ
Continue Readమహా విశాఖపట్నం నగర పాలక సంస్థ స్థాయి సంఘం సభ్యుల ఎన్నికలలో 10 మంది సభ్యులు ఎన్నికైనట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు.
Continue Readతమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నట్టు గురువారం (జులై 31న ) ప్రకటించారు.
Continue Readఆగస్టు 6న నిర్వహించే జీవీఎంసీ స్టాండిరగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు జూలై 29న మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు 21 నామినేషన్లు దాఖలు అయ్యాయని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు
Continue Readభారతీయ జనతా పార్టీ (బీజేపీ) విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాడి రమేష్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలుగా చల్లా మంజులను నియమిస్తూ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు ఉత్తర్వులు జారీ చేశారు.
Continue Readటీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్గా నియమితులయ్యారు.
Continue Readవైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో వైసీపీ విశాఖపట్నం బీసీ జిల్లా అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ కలిశారు.
Continue Read