జీవీఎంసీ జోన్`6 పరిధి గాజువాకలో రూ.3,41,47,156 ఆస్తి పన్ను వసూలైంది.
Continue Readవిశాఖపట్నం ఫుడ్ క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్ సొసైటీ గవర్నర్ల బోర్డు సమావేశం బుధ వారం ఉదయం 11 గంటలకు ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో నిర్వహించారు
Continue Readమత్తులో ఏకంగా విద్యుత్ వైర్లపైనే పడుకున్న మందుబాబు హడలెత్తిపోయిన ప్రజలు తల్లి మద్యానికి డబ్బులివ్వలేదనే కోపంతో పడుకున్నాని చెప్పిన మందుబాబు
Continue Readఉన్నత విద్యావంతుడు, ప్రముఖ ఆర్థికవేత్త. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి వృద్ధిపథంలో నడిపి ఆర్ధిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి కన్నుమూశారు. దాదాపు 33 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్.. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ అత్యంత కీలక సమయాల్లో సభకు హాజరై అందరిలోనూ స్ఫూర్తి నింపారు. దేశ ఆర్థిక రంగానికి మన్మోహన్ వేసిన బలమైన పునాదులు.. ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆర్థిక మంత్రిగా లిబరలైజేషన్,
Continue Readవస్త్ర వ్యాపార రంగం లో 93 ఏళ్ల అనుభవం ఉన్న ‘బొమ్మన’ సంస్థ విశాఖలోని మద్దిలపాలెంలో మరో శాఖగా బుట్ట బొమ్మ పేరిట శారీ స్టోర్ను బుధవారం ప్రారంభించారు. విశాఖ తూర్పు నియో జకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జ్యోతి ప్రజ్వ లన చేసి బుట్ట బొమ్మ శారీ స్టోర్ను ప్రారంభించారు.
Continue Readఏపీ ప్రభుత్వానికి ఎర్ర చందనంతో దండిగా ఆదాయం సమకూరనుంది. పదేళ్ల కిందట ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఎర్రచందనాన్ని మార్చడానికి పెద్దఎత్తున ప్రయత్నాలు చేసింది.
Continue Readమహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 4వ జోన్లో పలు వాణిజ్య సముదా యాల దుకాణాలకు, కళ్యాణ మండపం, మార్కెట్లకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్టు 4వ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు ఒక ప్రకటనలో తెలి పారు.
Continue Readవిజయ నగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పటికి పూర్తవుతుం దనే విషయంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు క్లారిటీ ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయం పనులు జెట్స్పీడ్తో జరుగు తున్నాయి. 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పనులను పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడిరచారు.
Continue Read