logo
ఆర్థిక వ్యవస్థ

జోన్‌`6 స్టీల్‌ప్లాంట్‌ నుంచి రూ.3,41,47,156 ఆస్తిపన్ను చెక్కు వసూలు

జీవీఎంసీ జోన్‌`6 పరిధి గాజువాకలో రూ.3,41,47,156 ఆస్తి పన్ను వసూలైంది.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇనిస్టిట్యూట్‌ సొసైటీ గవర్నర్ల బోర్డు సమావేశం

విశాఖపట్నం ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇనిస్టిట్యూట్‌ సొసైటీ గవర్నర్ల బోర్డు సమావేశం బుధ వారం ఉదయం 11 గంటలకు ఇనిస్టిట్యూట్‌ ప్రాంగణంలో నిర్వహించారు

Continue Read
ఆర్థిక వ్యవస్థ

మద్యం మత్తులో హడలెత్తించాడు

మత్తులో ఏకంగా విద్యుత్‌ వైర్లపైనే పడుకున్న మందుబాబు హడలెత్తిపోయిన ప్రజలు తల్లి మద్యానికి డబ్బులివ్వలేదనే కోపంతో పడుకున్నాని చెప్పిన మందుబాబు

Continue Read
ఆర్థిక వ్యవస్థ

రోజుకు 18 గంటలు పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఆర్థిక శిల్పి

ఉన్నత విద్యావంతుడు, ప్రముఖ ఆర్థికవేత్త. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి వృద్ధిపథంలో నడిపి ఆర్ధిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందిన భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (92) గురువారం రాత్రి కన్నుమూశారు. దాదాపు 33 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్‌.. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ అత్యంత కీలక సమయాల్లో సభకు హాజరై అందరిలోనూ స్ఫూర్తి నింపారు. దేశ ఆర్థిక రంగానికి మన్మోహన్‌ వేసిన బలమైన పునాదులు.. ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆర్థిక మంత్రిగా లిబరలైజేషన్‌,

Continue Read
ఆర్థిక వ్యవస్థ

అలరించిన బుట్ట బొమ్మ మద్దిల పాలెంలో బొమ్మన శారీ స్టోర్‌ ప్రారంభం

వస్త్ర వ్యాపార రంగం లో 93 ఏళ్ల అనుభవం ఉన్న ‘బొమ్మన’ సంస్థ విశాఖలోని మద్దిలపాలెంలో మరో శాఖగా బుట్ట బొమ్మ పేరిట శారీ స్టోర్‌ను బుధవారం ప్రారంభించారు. విశాఖ తూర్పు నియో జకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జ్యోతి ప్రజ్వ లన చేసి బుట్ట బొమ్మ శారీ స్టోర్‌ను ప్రారంభించారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ఎర్రచందనంతో ఏపీకి సమకూరనున్న ఆదాయం టన్నుకు రూ.75 లక్షల ఆదాయం

ఏపీ ప్రభుత్వానికి ఎర్ర చందనంతో దండిగా ఆదాయం సమకూరనుంది. పదేళ్ల కిందట ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఎర్రచందనాన్ని మార్చడానికి పెద్దఎత్తున ప్రయత్నాలు చేసింది.

Continue Read
banner image
ఆర్థిక వ్యవస్థ

21న 4వ జోన్‌లో పలు షాపులకు బహిరంగ వేలం

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 4వ జోన్‌లో పలు వాణిజ్య సముదా యాల దుకాణాలకు, కళ్యాణ మండపం, మార్కెట్లకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్టు 4వ జోనల్‌ కమిషనర్‌ ఎం.మల్లయ్య నాయుడు ఒక ప్రకటనలో తెలి పారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

2026 జూన్‌ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

విజయ నగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పటికి పూర్తవుతుం దనే విషయంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు క్లారిటీ ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయం పనులు జెట్‌స్పీడ్‌తో జరుగు తున్నాయి. 2026 జూన్‌ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడిరచారు.

Continue Read