తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
Continue Readశ్రీశ్రీ దుర్గాదేవి నవ రాత్రి మహోత్సవం సందర్భంగా 50వ వార్డులో పెద్దమ్మ యూత్ కమిటీ ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు.
Continue Readబ్రహ్మకుమారి సంస్థ అందిస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘం అని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ ప్రశంసించారు.
Continue Readఉత్తరాంధ్రుల కల్పవల్లి శ్రీపైడితల్లమ్మ వారి మహోత్సవాలు విజయనగరం లో వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నగరం లోని వివిధ కళా వేధికలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తు న్నట్టు అధికారులు తెలిపారు.
Continue Readహిందీ ఉపాధ్యా యుడు ఏలూరి శ్రీనివాసరావు, సత్యవతిల కుమార్తె చిన్నారి హాశ్రీ అమ్మవారికి మొక్కు చెల్లించుకుంది. హాశ్రీ పైడితల్లి అమ్మవారి వేషధారణతో అమ్మవారికి మొక్కు చెల్లించుకుంది.
Continue Readవైశాఖీ స్పోర్ట్స్ పార్క్లో ‘దసరా దాండియా’ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ‘దసరా వేడుకలు వైశాఖీ స్పోర్ట్స్ పార్క్ అధ్యక్షుడు సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.
Continue Readమాధవధార సీతన్న గార్డెన్స్లో శ్రీ గాయత్రీదేవి శ్రీ కనకమహాలక్ష్మి శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆలయ ధర్మకర్త సనపల కీర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు విశాఖ ఎంపీ శ్రీభరత్ విచ్చేశారు.
Continue Readజీవీఎంసీ 47వ వార్డు సంజీవ్ కాలనీ 2 శ్రీ దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం శ్రీ మహిషాసుమర్దిని దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
Continue Read