డిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయంలో వార్షిక ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. శ్రీకృష్ణుడి అవతారమైన శ్రీ జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రల వార్షిక ఉత్సవాలు రేపటి నుంచి జరగనున్నా యి.
Continue Readశ్రీముఖలింగం గ్రామానికి ఆనుకొని ఉన్న అనుపురం గ్రామంలో కొండపైన వెలిసిన శ్రీఅనంత పద్మస్వామి ఆలయానికి తాగునీరు సౌకర్యం కల్పించేందుకు దాతలు సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.
Continue Readఅమర్నాథ్ యాత్రకు వెళ్లే అన్ని మార్గాలను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించింది.
Continue Read: పెందుర్తి మండలం ఎస్ఆర్ పురం కాలనీలో కొలువైన శ్రీశ్రీశ్రీ చింతల పైడిమాంబ అమ్మవారి పండుగ వైభవంగా నిర్వహించారు. జనసేన పార్టీ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Continue Read51వ వార్డ్ అంబేద్కర్ కాలనీలో శ్రీపైడిమాంబ అమ్మవారి వార్షిక జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Continue Readతిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా, భద్రతాధికారి (సీవీఎస్వో)గా కేవీ మురళీకృష్ణ తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.
Continue Readఅయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం మరోసారి ఆధ్యాత్మిక శోభతోవెలిగిపోతోంది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గతేడాది విజయవంతంగా పూర్తి కాగా.. ఇప్పుడు అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆలయం మొదటి అంతస్తులో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ, ఇతర దేవాలయాల ప్రతిష్ఠాపన వేడుకలు సాగుతున్నాయి.
Continue Readమాడుగుల మోద కొండమ్మ పండుగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి జాతరలో రైల్వే స్టాండిరగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అమ్మవారిని దర్శిం చుకున్నారు.
Continue Read