logo
నేరాలు..ఘోరాలు

రోడ్డు తవ్వి రాగి చోరీ చేసిన కేసులో ఎనిమిది మంది అరెస్టు

ఎంవీపీ కాలనీలోని కేఆర్‌ఎం కాలనీలో ఈనెల 15వ తేదీన కొందరు వ్యక్తులు జీవీ ఎంసీ ఉద్యోగుల్లా వచ్చి రాత్రి సమ యంలో రోడ్లను తవ్వి కేబుల్‌లోని 300 కిలోల రాగిని చోరీ చేశారు.

Continue Read
నేరాలు..ఘోరాలు

ఛత్తీస్‌ఘడ్‌లో ఎదురుకాల్పులు ఒక జవాన్‌, 20 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మరోసారి కాల్పుల మోత మోగుతోంది. ముఖ్యం గా ఈరోజు భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌ జరపగా.. 20 మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు.

Continue Read
నేరాలు..ఘోరాలు

పాముకాటుకు ఇంటర్‌ విద్యార్థిని మృతి

గుర్లలో ఇంటర్‌మీడియట్‌ చదువుతున్న విద్యార్థిని పాముకాటు వేయడంతో మృతి చెందింది. ఈ సంఘటన గుర్ల మండలంలో చోటు చేసుకుంది.

Continue Read
నేరాలు..ఘోరాలు

ప్రియుడి సాయంతో భర్త హత్య

శరీరాన్ని 15 ముక్కలు చేసి డ్రమ్ములో దాచి ఆపై.. సిమెంట్‌తో సీల్‌ చేసిన వైనం

Continue Read
నేరాలు..ఘోరాలు

కిలో గంజాయితో ఐదుగురు నిందితుల అరెస్టు

గుర్ల మండలం సోలిపి సోమరాజుపేట జంక్షన్‌ చంపావతి నది వద్ద ఐదుగురు వ్యక్తులు సోమవారం గంజాయితో పట్టు బట్టారు.

Continue Read
నేరాలు..ఘోరాలు

పలాసలోని ఇంట్లో చోరీ 12 తులాల బంగారం, 30 తులాల వెండి రూ.లక్ష నగదు అపహరణ

పలాసలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. మెట్ట సుదర్శనరావు కుటుంబం దైవక్షేత్రాల దర్శనానికి వెళ్లింది. తీర్థయాత్రలు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి వారంతా షాక్‌ తిన్నారు. ఇంట్లో దొంగలు చొరబడి లూటీ చేసినట్టు గుర్తించి బోరుమంటున్నారు.

Continue Read
నేరాలు..ఘోరాలు

స్మగ్లింగ్‌ కేసులో స్టార్‌ హీరోయిన్‌ అరెస్టు

దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న కన్నడ నటి రన్యారావు

Continue Read
నేరాలు..ఘోరాలు

ఆర్టీసీ బస్సు బోల్తా 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

నంద్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద అదుపుతప్పి బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కడప జిల్లా జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జమ్మల మడుగు నుంచి తాడిపత్రికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

Continue Read