మూడు రోజుల్లో వ్యాధి లక్షణాలతో ఎనిమిది మంది మృతి మరికొందరికి ఆస్పత్రుల్లో చికిత్స పరామర్శించిన కలెక్టర్, ఎమ్మెల్యే, వైద్య శిబిరం ఏర్పాటు
Continue Readవిజయనగరం జిల్లా గుర్ల మండలం ఎస్ఎస్ఆర్పేట గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు చీపురుపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎస్.రాఘువులు తెలిపారు.
Continue Readసాలూరు మున్సిపాలిటీ లో శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఫర్నిచర్ మాయ మైంది. లక్షల రూపాయల విలువ చేసే ఫర్నీచర్ మాయం కావడంతో ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ
Continue Readజీవీఎంసీ 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేష్పై మల్కాపురం పోలీసులు రౌడీషీట్ తెరిచారు
Continue Readథాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్లో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. పాఠశాల విద్యార్థులు, వారి టీచర్ను తీసుకెళుతున్న ఓ బస్సు మంటల్లో చిక్కుకొంది.
Continue Readపలు ఏటీఎం లను పగలు కొట్టి అందులోని భారీ నగదును కొల్లగొట్టి కంటైనర్లో పరారవుతున్న దొంగలను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు.
Continue Readమధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయ ప్రహరీ గోడ కూలి.. ఇద్దరు భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు భక్తులు.. గోడ కూలిన శిథిలాల కింద చిక్కుకున్నారు.
Continue Readకాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఇచ్చాపురం వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి ద్విచక్ర వాహనం సీజ్ చేశామని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డిచెప్పారు..
Continue Read