logo
నేరాలు..ఘోరాలు

డ్రగ్స్‌ కేసులో వైద్యుడు అరెస్టు

కూర్మాన్నపాలెంలో ప్రముఖ ఆసుపత్రి వైద్యుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించారు.

Continue Read
నేరాలు..ఘోరాలు

ఆపరేషన్‌ సిందూర్‌ సహా పాకిస్తాన్‌కు పలు కీలక రహస్యాలు నేవీ హెడ్‌క్వార్టర్స్‌ ఉద్యోగి విశాల్‌ యాదవ్‌ అరెస్టు

ఢల్లీిలోని నేవీ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న విశాల్‌ యాదవ్‌ అనే ఉద్యోగి పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ పోలీసులకు చిక్కాడు. రాజస్థాన్‌ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Continue Read
నేరాలు..ఘోరాలు

అలకనంద నదిలో బస్సు బోల్తా

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌ జిల్లాలో గురువారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. రిషికేశ్‌- బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. రుద్రప్రయాగ్‌ జిల్లాలోని ఘోల్తీర్‌ ప్రాంతం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కనీసం ఒకరు మృతి చెందగా, మరో 10 మంది గల్లంతయ్యారు.

Continue Read
నేరాలు..ఘోరాలు

పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్‌ లీక్‌    ఇద్దరు యువకులు మృతి

అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో విషాదం జరిగింది. ఎస్‌ఎస్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో గ్యాస్‌ లీక్‌ కావడంతో ఇద్దరు మృతి చెందారు. మరోకరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అతడ్ని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది.

Continue Read
నేరాలు..ఘోరాలు

4వ తరగతిలో గొడవ.. 52 ఏళ్ల తరువాత కొట్టుకున్న వృద్ధులు

చిన్నతనంలో స్కూళ్లో 4వ తరగతిలో జరిగిన గొడవకు.. ఓ వ్యక్తి 52 ఏళ్ల తర్వాత వృద్ధాప్యంలో తిరిగి దాడి చేసి పగ తీర్చుకున్నాడు. కేరళలోని కన్నూర్‌ జిల్లాలో జరిగిన ఈ విచిత్ర సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Continue Read
నేరాలు..ఘోరాలు

ఛత్తీస్‌గఢ్‌లో పోలీస్‌ వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు అడిషనల్‌ ఎస్పీ మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీస్‌ వాహనాన్ని పేల్చేశారు. దోండ్రా సమీపంలో ఐఈడీతో వాహనాన్ని పేల్చగా.. అడిషనల్‌ ఎస్పీ ఆకాష్‌ రావు అక్కడికక్కడే మృతి చెందారు. డీఎస్పీ, సీఐ సహా మరికొంత మంది పోలీసులు తీవ్ర గాయాల పాలయ్యారు.

Continue Read
నేరాలు..ఘోరాలు

విజయనగరం రైల్వేస్టేషన్‌లో తనిఖీలు

విశాఖపట్నం డిప్యూటీ సూపరిం టెండెంట్‌ ఆఫ్‌ రైల్వే పోలీస్‌, ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ లైన్స్‌ సర్కిల్‌ పర్యవేక్షణలో విజయనగరం రైల్వే ఎస్‌ఐ వి.బాలాజీ రావు,  ఆర్‌పీఎఫ్‌ సీఐ ఆర్‌.కుమార్‌రావు, ఆధ్వర్యంలో 30 మంది సిబ్బందితో కలిసి ఈనెల 8న ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం1 గంట వరకు విజయనగరం రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిం చారు.

Continue Read
నేరాలు..ఘోరాలు

ఒక్క తప్పుడు ఇంజెక్షన్‌ ఐదుగురి ప్రాణాలు తీసింది    కోరాపుట్‌ ఆస్పత్రిలో దారుణ ఘటన

సరైన చికిత్స అందించాల్సిన వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహ రించారు. ఎవరికి ఏ ఇంజెక్షన్‌ ఇస్తున్నారో కూడా చూసు కోకుండా తప్పుడు ఇంజెక్షన్‌ ఇచ్చారు. దీంతో ఇంజెక్షన్‌ తీసుకున్న ఐదు గురు రోగులు 15 నిమిషాల వ్యవధిలోనే చనిపోవడంతో.. ఆస్పత్రిలో రోగుల కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.

Continue Read