కూర్మాన్నపాలెంలో ప్రముఖ ఆసుపత్రి వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.
Continue Readఢల్లీిలోని నేవీ హెడ్క్వార్టర్స్లో పనిచేస్తున్న విశాల్ యాదవ్ అనే ఉద్యోగి పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తూ పోలీసులకు చిక్కాడు. రాజస్థాన్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
Continue Readఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో గురువారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. రిషికేశ్- బద్రీనాథ్ జాతీయ రహదారిపై 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. రుద్రప్రయాగ్ జిల్లాలోని ఘోల్తీర్ ప్రాంతం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కనీసం ఒకరు మృతి చెందగా, మరో 10 మంది గల్లంతయ్యారు.
Continue Readఅనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో విషాదం జరిగింది. ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు మృతి చెందారు. మరోకరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అతడ్ని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది.
Continue Readచిన్నతనంలో స్కూళ్లో 4వ తరగతిలో జరిగిన గొడవకు.. ఓ వ్యక్తి 52 ఏళ్ల తర్వాత వృద్ధాప్యంలో తిరిగి దాడి చేసి పగ తీర్చుకున్నాడు. కేరళలోని కన్నూర్ జిల్లాలో జరిగిన ఈ విచిత్ర సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Continue Readఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీస్ వాహనాన్ని పేల్చేశారు. దోండ్రా సమీపంలో ఐఈడీతో వాహనాన్ని పేల్చగా.. అడిషనల్ ఎస్పీ ఆకాష్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. డీఎస్పీ, సీఐ సహా మరికొంత మంది పోలీసులు తీవ్ర గాయాల పాలయ్యారు.
Continue Readవిశాఖపట్నం డిప్యూటీ సూపరిం టెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ లైన్స్ సర్కిల్ పర్యవేక్షణలో విజయనగరం రైల్వే ఎస్ఐ వి.బాలాజీ రావు, ఆర్పీఎఫ్ సీఐ ఆర్.కుమార్రావు, ఆధ్వర్యంలో 30 మంది సిబ్బందితో కలిసి ఈనెల 8న ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం1 గంట వరకు విజయనగరం రైల్వే స్టేషన్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిం చారు.
Continue Readసరైన చికిత్స అందించాల్సిన వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహ రించారు. ఎవరికి ఏ ఇంజెక్షన్ ఇస్తున్నారో కూడా చూసు కోకుండా తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో ఇంజెక్షన్ తీసుకున్న ఐదు గురు రోగులు 15 నిమిషాల వ్యవధిలోనే చనిపోవడంతో.. ఆస్పత్రిలో రోగుల కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.
Continue Read