logo
నేరలు

నిబంధనలకు విర్ధుంగా ఉన్న నిర్మాణాలపై అధికారుల చర్యలు

జీవీఎంసీ నార్త్ జోన్ పరిధిలో నిర్మాణాలకు అవసరమైన అనుమతులు లేకపోవ డం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న పలు నిర్మాణాలపై జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కొన్ని రోజులుగా తని ఖీలు చేసి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.

Continue Read
నేరలు

పోక్సో నిందితుడికి బాలికల పాఠశాలలో జాబ్ 22 మంది విద్యార్థినులను లైంగిక వేధించిన గణపత్ అరెస్టు

మహారాష్ట్ర లోని ఠాణె జిల్లాలో గల ఒక ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది. పాఠ శాలలోని 22 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై పాఠశాల వంటవాడు గణపత్ గవిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Continue Read
నేరలు

15 ఏళ్లుగా పరారీలో ఉన్న 72 ఏళ్ల నిందితుడి అరెస్ట్

పోలీసుల కళ్లుగప్పి 15 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఓ వృద్ధ నేరస్థుడిని ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. దాదాపు 15 సంవత్సరాల కిందట నమోదైన ఒక భారీ వసూళ్ల కేసులో ప్రమేయం ఉండి, ఎప్పటికప్పుడు స్థావరాలను మారుస్తూ తప్పించుకుంటున్న 72 ఏళ్ల హరి సింగ్ షెకావత్‌ను ఢిల్లీ పోలీసులకు చెందిన స్పెషల్ సెల్ అధికారులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.

Continue Read
నేరలు

బీహార్ అశోక్ ధామ్ ఆలయంలో తొక్కిసలాట..  అరుగురు మృతి పలువురికి తీవ్ర గాయాలు

బీహార్‌లోని ప్రముఖ అశోక్ ధామ్ ఆలయం వెలుపల శ్రావణమాసం తొలి సోమవారం తీవ్ర విషాదం చోటు చేసు కుంది. దైవ దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో బారికేడ్లు విరిగి పడ్డా యి. దీంతో భక్తులంతా ఒక్కసారిగా బయటి వైపు పరు గులు తీయడంతో.. తొక్కిసలాట జరిగింది. ఈదుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 10 నుంచి 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

Continue Read
నేరలు

సాలూరు ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కూలి పదవ తరగతి విద్యార్థి మృతి

సాలూరు ఉన్నత పాఠశా లలో ప్రహరీ గోడ కూలి పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కూలి తుపాకుల అరుణ్ తేజ అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు

Continue Read
నేరలు

ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

పెందుర్తి సుజాతనగర్‌లో చోరీ కేసు దర్యాప్తులో అంతర రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

Continue Read
నేరలు

భోజనం వడ్డించడం ఆలస్యమైందని వదినను చంపిన మరిది

బీహార్‌లోని జహానా బాద్ జిల్లాలో ఘోరమైన, ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. భోజనం పెట్టడంలో కాస్త ఆలస్యమైం దనే చిన్న విషయానికే విపరీతమైన కోపం తెచ్చుకున్న ఓ మరిది.. తన వదిననే గొడ్డలితో నరికి చంపేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ ఈ నిందితుడు.. అంతటితో ఆగకుండా నరికిన మహిళ తలను తెచ్చి ఇంటి ఎదుట ఉన్న ఒక చెట్టు కు వేలాడదీసి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు.

Continue Read
నేరలు

అమర్‌నాథ్ యాత్రలో అదుపుతప్పి ఇంటిపై పడిన బస్సు    39 మందికి తీవ్ర గాయాలు

జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లా కంగన్ ప్రాంతంలో ఘోర మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి నేరుగా ఓ ఇంటిపై పడిపోయింది. ఈ దుర్ఘటనలో కనీసం 39 మంది గాయపడ్డారని అధికారు లు తెలిపారు

Continue Read