ఎంవీపీ కాలనీలోని కేఆర్ఎం కాలనీలో ఈనెల 15వ తేదీన కొందరు వ్యక్తులు జీవీ ఎంసీ ఉద్యోగుల్లా వచ్చి రాత్రి సమ యంలో రోడ్లను తవ్వి కేబుల్లోని 300 కిలోల రాగిని చోరీ చేశారు.
Continue Readఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి కాల్పుల మోత మోగుతోంది. ముఖ్యం గా ఈరోజు భద్రతా బలగాలు ఎన్కౌంటర్ జరపగా.. 20 మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు.
Continue Readగుర్లలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని పాముకాటు వేయడంతో మృతి చెందింది. ఈ సంఘటన గుర్ల మండలంలో చోటు చేసుకుంది.
Continue Readశరీరాన్ని 15 ముక్కలు చేసి డ్రమ్ములో దాచి ఆపై.. సిమెంట్తో సీల్ చేసిన వైనం
Continue Readగుర్ల మండలం సోలిపి సోమరాజుపేట జంక్షన్ చంపావతి నది వద్ద ఐదుగురు వ్యక్తులు సోమవారం గంజాయితో పట్టు బట్టారు.
Continue Readపలాసలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. మెట్ట సుదర్శనరావు కుటుంబం దైవక్షేత్రాల దర్శనానికి వెళ్లింది. తీర్థయాత్రలు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి వారంతా షాక్ తిన్నారు. ఇంట్లో దొంగలు చొరబడి లూటీ చేసినట్టు గుర్తించి బోరుమంటున్నారు.
Continue Readదుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న కన్నడ నటి రన్యారావు
Continue Readనంద్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద అదుపుతప్పి బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కడప జిల్లా జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జమ్మల మడుగు నుంచి తాడిపత్రికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
Continue Read