సింహాద్రినాథుని సోదరి అడవివరంతోపాటు శ్రీనివాస్ నగర్ పరిసర 14 గ్రామాల పొలిమేర దేవతగా పూజలు అందుకుంటున్న. సత్తెమ్మ, మరిడిమాంబ అమ్మవారి వార్షిక జాతరను శుక్ర వారం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశా మని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షుడు పి.వెంకట్రావు తెలిపారు.
Continue Readఆమదాలవలస మండలం లక్ష్ముడుపేట గ్రామంలో కొలువైన భక్తాంజనేయ స్వామి 65వ వార్షికోత్సవంలో భాగంగా గురువారం అన్న ప్రసాద వితరణ చేశారు.
Continue Readజామి ఎల్లమ్మ జాతర ఈనెల 8న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్లమ్మ వీధిలో వెలిసిన ఆలయంలో ప్రతి ఏట శివరాత్రి దాటిన తొమ్మిదవ రోజున ఈ జాతర నిర్వహిస్తారు.
Continue Read: నేటి సమాజం లో ఎన్నో సమస్యలతో మనిషి సతమతం అవుతున్నాడని దానికి కారణం భౌతికమైన పెరుగుదలతో పాటు మానసిక మైన ఎదుగుదల లేకపోవడం పరిపూర్ణానంద స్వామి అన్నారు.
Continue Readమహాశివరాత్రి పర్వ దినం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి.సుబ్బరామి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కోటి శివలింగాలకు మహా కుంభాభిషేకం వైభవంగా నిర్వహిం చారు.
Continue Readమహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాలూరు పట్టణానికి సమీపంలోఉన్న శ్రీపారమ్మ కొండపై వెలసిన శ్రీపార్వతీ పరమేశ్వరుల, అమ్మవారిని, స్త్రీశిశుసంక్షేమం గిరిజన శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
Continue Readపెందుర్తి నియోజకవర్గం పెదగంట్యాడ మండలం అప్పికొండ సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు బుధవారం నిర్వ హించారు. ఈపర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సోమేశ్వర స్వామిని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు సతీ సమేతంగా దర్శించుకుని పత్యేక అభిషేకాలు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు
Continue Readఆంధ్రా భద్రాద్రి’గా పేరు గాంచిన రామతీర్థం పుణ్యక్షేత్రం శివరాత్రి జాతరకు ముస్తాబైంది. ఈ నెల 26వ తేదీ నుంచి మూడురోజుల పాటు జరిగే ఉత్సవాలకు దేవస్థానం లోని క్షేత్రపాలకులైన శ్రీఉమా సదాశివ స్వామి ఆలయంతోపాటు ప్రధాన ఆల యం శ్రీరామస్వామి వారి ఆలయం సిద్ధమైంది. 26, 27 తేదీల్లో నిరంతరా యంగా భక్తులకు దర్శనాలకు అవకా శం కల్పిస్తారు.
Continue Read