: నేటి సమాజం లో ఎన్నో సమస్యలతో మనిషి సతమతం అవుతున్నాడని దానికి కారణం భౌతికమైన పెరుగుదలతో పాటు మానసిక మైన ఎదుగుదల లేకపోవడం పరిపూర్ణానంద స్వామి అన్నారు.
Continue Readమహాశివరాత్రి పర్వ దినం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి.సుబ్బరామి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కోటి శివలింగాలకు మహా కుంభాభిషేకం వైభవంగా నిర్వహిం చారు.
Continue Readమహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాలూరు పట్టణానికి సమీపంలోఉన్న శ్రీపారమ్మ కొండపై వెలసిన శ్రీపార్వతీ పరమేశ్వరుల, అమ్మవారిని, స్త్రీశిశుసంక్షేమం గిరిజన శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
Continue Readపెందుర్తి నియోజకవర్గం పెదగంట్యాడ మండలం అప్పికొండ సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు బుధవారం నిర్వ హించారు. ఈపర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సోమేశ్వర స్వామిని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు సతీ సమేతంగా దర్శించుకుని పత్యేక అభిషేకాలు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు
Continue Readఆంధ్రా భద్రాద్రి’గా పేరు గాంచిన రామతీర్థం పుణ్యక్షేత్రం శివరాత్రి జాతరకు ముస్తాబైంది. ఈ నెల 26వ తేదీ నుంచి మూడురోజుల పాటు జరిగే ఉత్సవాలకు దేవస్థానం లోని క్షేత్రపాలకులైన శ్రీఉమా సదాశివ స్వామి ఆలయంతోపాటు ప్రధాన ఆల యం శ్రీరామస్వామి వారి ఆలయం సిద్ధమైంది. 26, 27 తేదీల్లో నిరంతరా యంగా భక్తులకు దర్శనాలకు అవకా శం కల్పిస్తారు.
Continue Readశ్రీశ్యామలాంబ అమ్మ వారి సిరిమాను చెట్టు ఊరేగింపు ఆదివారం నిర్వహించా రు. ఈకార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యా రాణి హాజరై దగ్గరుండి పర్యవేక్షించారు. మంత్రి సంధ్యారాణి మాట్లా డుతూ శ్రీశ్యామలాంబ అమ్మవారి సిరిమాను చెట్టు ఊరేగిం పు సంస్కృతి, సంప్రదాయాలను అద్దంపట్టే విధంగా నిర్వ హించడం అభినందనీయమన్నారు.
Continue Readపాయకరావు పేట నియో జకవర్గం నక్కపల్లి మండలంలోని కల్కి వేెంక టేశ్వరస్వామి వారి వార్సిక కళ్యాణం మార్చి 10వ తేదీన నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వహకులు తెలిపారు.
Continue Readపొందూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి బి.జ్యోత్స్నా మంగళవారం శ్రీకాకుళంలోని ప్రముఖ నారాయణ తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో ఆలయానికి వెళ్లిన జడ్జికి ఆలయ సిబ్బంది, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
Continue Read