అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం మరోసారి ఆధ్యాత్మిక శోభతోవెలిగిపోతోంది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గతేడాది విజయవంతంగా పూర్తి కాగా.. ఇప్పుడు అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆలయం మొదటి అంతస్తులో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ, ఇతర దేవాలయాల ప్రతిష్ఠాపన వేడుకలు సాగుతున్నాయి.
Continue Read
మాడుగుల మోద కొండమ్మ పండుగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి జాతరలో రైల్వే స్టాండిరగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అమ్మవారిని దర్శిం చుకున్నారు.
Continue Read
సాలూరు గ్రామదేవత ఆరాధ్య దైవం శ్రీశ్యామలాంబ అమ్మవారి పండుగ తోలేళ్ళు ఉత్సవాలను, సాలూరు పట్టణ జమీందారు అనువంశిక ధర్మకర్త విక్రమ్ చంద్ర సన్యాసిరాజు. సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు.
Continue Read
సబ్బవరం మండలం నారపాడు పంచాయతీ బలిజపాలెం గ్రామంలో గురువారం మరిడిమాంబ పండుగలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Continue Read
మరిడిమాంబ అమ్మ వారి పండుగ పోస్టర్ను ఈనెల 24వ తేదీన గురువారం సుజాతనగర్ క్యాంపు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఆవిష్కరించారు.
Continue Read
ఈనెల 30వ తేదీన సింహాచలం వరహా లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానంలో స్వామివారి చందనోత్సవం, నిజరూప దర్శనం నిర్వహి స్తున్నట్టు ఆలయ ఈవో సుబ్బారావు తెలిపారు.
Continue Read
పెద్ద వాల్తేరు లోని కరక చెట్టు పోలమాంబ జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని త్రీ టౌన్ సీఐ పైడయ్య తెలిపారు. ఎ
Continue Read
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబం శ్రీవారికి భారీ విరాళం అందించింది. తిరుమలలోని టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు విరాళాన్ని అందజేసింది. కుమారుడు మార్క్ శంకర్ పేరుతో ఒకపూట మధ్యాహ్నం అన్న ప్రసాదా నికి అయ్యే ఖర్చు రూ.17 లక్షలు విరాళంగా అందజేశారు
Continue Read