విశాఖపట్నం అప్పయ్య నగర్ మర్రిపాలెం ఆర్ అండ్ బీ జంక్షన్లో కొలువైవున్న శ్రీ భూ సమేత విజయ వేెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 1న శ్రావణ శుక్రవారం సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు
Continue Read
ఉత్తరాంధ్ర ఇలవేల్పు గిరిజనల ఆరాధ్యదైవం గొప్ప కల్పవల్లి శ్రీ శంబర పోలమ్మ అమ్మవారికి,శ్రీశంభర పోలమాంబ ఆలయం ఉత్సవ కమిటీ అధ్యక్షులు మైదాన తిరుపతిరావు. గ్రామస్తులు మంగళ వారం శ్రీశంబర పోలమాంబ అమ్మవారికి విజిటబుల్స్, ఫ్రూట్స్తో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Continue Read
డిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయంలో వార్షిక ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. శ్రీకృష్ణుడి అవతారమైన శ్రీ జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రల వార్షిక ఉత్సవాలు రేపటి నుంచి జరగనున్నా యి.
Continue Read
శ్రీముఖలింగం గ్రామానికి ఆనుకొని ఉన్న అనుపురం గ్రామంలో కొండపైన వెలిసిన శ్రీఅనంత పద్మస్వామి ఆలయానికి తాగునీరు సౌకర్యం కల్పించేందుకు దాతలు సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.
Continue Read
అమర్నాథ్ యాత్రకు వెళ్లే అన్ని మార్గాలను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించింది.
Continue Read
: పెందుర్తి మండలం ఎస్ఆర్ పురం కాలనీలో కొలువైన శ్రీశ్రీశ్రీ చింతల పైడిమాంబ అమ్మవారి పండుగ వైభవంగా నిర్వహించారు. జనసేన పార్టీ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Continue Read
51వ వార్డ్ అంబేద్కర్ కాలనీలో శ్రీపైడిమాంబ అమ్మవారి వార్షిక జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Continue Read
తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా, భద్రతాధికారి (సీవీఎస్వో)గా కేవీ మురళీకృష్ణ తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.
Continue Read