తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా, భద్రతాధికారి (సీవీఎస్వో)గా కేవీ మురళీకృష్ణ తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.
Continue Readఅయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం మరోసారి ఆధ్యాత్మిక శోభతోవెలిగిపోతోంది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గతేడాది విజయవంతంగా పూర్తి కాగా.. ఇప్పుడు అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆలయం మొదటి అంతస్తులో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ, ఇతర దేవాలయాల ప్రతిష్ఠాపన వేడుకలు సాగుతున్నాయి.
Continue Readమాడుగుల మోద కొండమ్మ పండుగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి జాతరలో రైల్వే స్టాండిరగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అమ్మవారిని దర్శిం చుకున్నారు.
Continue Readసాలూరు గ్రామదేవత ఆరాధ్య దైవం శ్రీశ్యామలాంబ అమ్మవారి పండుగ తోలేళ్ళు ఉత్సవాలను, సాలూరు పట్టణ జమీందారు అనువంశిక ధర్మకర్త విక్రమ్ చంద్ర సన్యాసిరాజు. సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు.
Continue Readసబ్బవరం మండలం నారపాడు పంచాయతీ బలిజపాలెం గ్రామంలో గురువారం మరిడిమాంబ పండుగలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Continue Readమరిడిమాంబ అమ్మ వారి పండుగ పోస్టర్ను ఈనెల 24వ తేదీన గురువారం సుజాతనగర్ క్యాంపు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఆవిష్కరించారు.
Continue Readఈనెల 30వ తేదీన సింహాచలం వరహా లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానంలో స్వామివారి చందనోత్సవం, నిజరూప దర్శనం నిర్వహి స్తున్నట్టు ఆలయ ఈవో సుబ్బారావు తెలిపారు.
Continue Readపెద్ద వాల్తేరు లోని కరక చెట్టు పోలమాంబ జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని త్రీ టౌన్ సీఐ పైడయ్య తెలిపారు. ఎ
Continue Read