సాలూరు గ్రామదేవత ఆరాధ్య దైవం శ్రీశ్యామలాంబ అమ్మవారి పండుగ తోలేళ్ళు ఉత్సవాలను, సాలూరు పట్టణ జమీందారు అనువంశిక ధర్మకర్త విక్రమ్ చంద్ర సన్యాసిరాజు. సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు.
Continue Readసబ్బవరం మండలం నారపాడు పంచాయతీ బలిజపాలెం గ్రామంలో గురువారం మరిడిమాంబ పండుగలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Continue Readమరిడిమాంబ అమ్మ వారి పండుగ పోస్టర్ను ఈనెల 24వ తేదీన గురువారం సుజాతనగర్ క్యాంపు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఆవిష్కరించారు.
Continue Readఈనెల 30వ తేదీన సింహాచలం వరహా లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానంలో స్వామివారి చందనోత్సవం, నిజరూప దర్శనం నిర్వహి స్తున్నట్టు ఆలయ ఈవో సుబ్బారావు తెలిపారు.
Continue Readపెద్ద వాల్తేరు లోని కరక చెట్టు పోలమాంబ జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని త్రీ టౌన్ సీఐ పైడయ్య తెలిపారు. ఎ
Continue Readడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబం శ్రీవారికి భారీ విరాళం అందించింది. తిరుమలలోని టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు విరాళాన్ని అందజేసింది. కుమారుడు మార్క్ శంకర్ పేరుతో ఒకపూట మధ్యాహ్నం అన్న ప్రసాదా నికి అయ్యే ఖర్చు రూ.17 లక్షలు విరాళంగా అందజేశారు
Continue Readఈనెల 30వ తేదీ అక్షయ తృతీయ సందర్భంగా సింహాద్రి నాధుని నిజరూప దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం సేవా సంఘాలతో గురువారం సింహగిరి క్యూ కాంప్లెక్స్ బిల్లింగ్లో సమావేశం నిర్వహించారు.
Continue Readశ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించే వారికి వి జ్యూయలరీ మార్ట్ సహకారంతో, శ్రీరాముల దేముడు చారిటబుల్ ట్రస్ట్ తరఫున నాలుగు రైస్ బ్యాగులు ఉచితంగా ఇస్తామని ట్రస్ట్ అధినేత కాకి గంగరాజు (క్యాటరింగ్ రాజు) ఒక ప్రకటనలో తెలిపారు
Continue Read