శ్రావణ మాసం మూడో శుక్రవారం శుభ సందర్భంగా సాలూరు పట్టణంలో శ్రీకామాక్షి అమ్మవారి, శ్రీకన్యకా పరమేశ్వరి, అమ్మవారు. కొత్తూరు, శ్రీమాతా అష్టలక్ష్మి. అమ్మవారి ప్రధాన ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మిదేవి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి వేద పండితులు వారిచే వరలక్ష్మి వ్రతాలు విశేషపూజలు శుక్రవారం నిర్వహించారు.
Continue Readవిశాఖపట్నం అప్పయ్య నగర్ మర్రిపాలెం ఆర్ అండ్ బీ జంక్షన్లో కొలువైవున్న శ్రీ భూ సమేత విజయ వేెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 1న శ్రావణ శుక్రవారం సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు
Continue Readఉత్తరాంధ్ర ఇలవేల్పు గిరిజనల ఆరాధ్యదైవం గొప్ప కల్పవల్లి శ్రీ శంబర పోలమ్మ అమ్మవారికి,శ్రీశంభర పోలమాంబ ఆలయం ఉత్సవ కమిటీ అధ్యక్షులు మైదాన తిరుపతిరావు. గ్రామస్తులు మంగళ వారం శ్రీశంబర పోలమాంబ అమ్మవారికి విజిటబుల్స్, ఫ్రూట్స్తో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Continue Readడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయంలో వార్షిక ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. శ్రీకృష్ణుడి అవతారమైన శ్రీ జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రల వార్షిక ఉత్సవాలు రేపటి నుంచి జరగనున్నా యి.
Continue Readశ్రీముఖలింగం గ్రామానికి ఆనుకొని ఉన్న అనుపురం గ్రామంలో కొండపైన వెలిసిన శ్రీఅనంత పద్మస్వామి ఆలయానికి తాగునీరు సౌకర్యం కల్పించేందుకు దాతలు సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.
Continue Readఅమర్నాథ్ యాత్రకు వెళ్లే అన్ని మార్గాలను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించింది.
Continue Read: పెందుర్తి మండలం ఎస్ఆర్ పురం కాలనీలో కొలువైన శ్రీశ్రీశ్రీ చింతల పైడిమాంబ అమ్మవారి పండుగ వైభవంగా నిర్వహించారు. జనసేన పార్టీ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Continue Read51వ వార్డ్ అంబేద్కర్ కాలనీలో శ్రీపైడిమాంబ అమ్మవారి వార్షిక జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Continue Read