వైశాఖీ స్పోర్ట్స్ పార్క్లో ‘దసరా దాండియా’ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ‘దసరా వేడుకలు వైశాఖీ స్పోర్ట్స్ పార్క్ అధ్యక్షుడు సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.
Continue Readమాధవధార సీతన్న గార్డెన్స్లో శ్రీ గాయత్రీదేవి శ్రీ కనకమహాలక్ష్మి శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆలయ ధర్మకర్త సనపల కీర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు విశాఖ ఎంపీ శ్రీభరత్ విచ్చేశారు.
Continue Readజీవీఎంసీ 47వ వార్డు సంజీవ్ కాలనీ 2 శ్రీ దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం శ్రీ మహిషాసుమర్దిని దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
Continue Readదేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీకరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
Continue Readహైందవ ధర్మాన్ని విశ్వ వ్యాప్తం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం ఆలయ కార్యనిర్వహణాధికారి జి.గురునాదరావు అన్నారు.
Continue Readవిజయవాడ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను పురస్కరిం చుకుని ప్రత్యేక రైలును రైల్వే శాఖ అధికారులు ప్రకటిం చారు.
Continue Readఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు.
Continue Readవిశాఖ నగరంలో 51వ వార్డులో సీతన్నగార్డెన్లో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి, గాయత్రి దేవి, కనక దుర్గ దేవి ఆలయంలో ఈనెల 3 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మనంగా నిర్వహిస్తు న్నట్లు ఆలయ ధర్మకర్త సనపల కీర్తి తెలిపారు.
Continue Read