విశాఖ వాసీ ఆర్వీవీ సత్య నారాయణ అల్లూరి సీతారామరాజుగా నటించి నిర్మించిన మన్యం ధీరుడు సినిమా ప్రేక్షకునిగా ప్రఖ్యాత సినీనిర్మాత, టి.సుబ్బరామిరెడ్డి తొలి ప్రేక్షకునిగా వీక్షించనున్నారని వక్తలు తెలిపారు.
Continue Readఈనెల 26 నుంచి రాజస్థాన్ మౌంట్ అబూలో జరిగే జాతీయ మీడియా సదస్సును విశాఖ జర్నలిస్టులు జయప్రదం చేయాలని విశాఖ డిప్యూటీ మాజీ మేయర్ దాడి సత్యనారాయణ కోరారు.
Continue Readనాటక అభిమానిగా, నాటకమే శ్వాస గా, ధ్యాసగా అనునిత్యం కళారంగం కోసం పరితపించే బాదంగీర్ సాయి మరో నూతన ఆలోచనకు అంకురా ర్పణ చేశారు.
Continue Readడోకులపాడు గ్రామంలో ఆదివారం ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సాహితీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ కుమార్నాయక్ను ‘ఉద్దాన బంధు’ అవార్డుతో సత్కరించారు.
Continue Read51వ వార్డ్ కళింగ నగర్ వుడా క్వాటర్స్ వెనుక వీధిలో బుధవారం శ్రీ వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పందిరి రాట ఉత్సవం నిర్వహించారు.
Continue Readశ్రీకాకుళం జిల్లాలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా సంచారజాతులు, రాష్ట్ర కో కన్వీనర్ పీ.సురేష్ బాబు సింగ్ సంచార జాతులు నివసిస్తున్న ప్రదేశాలను సందర్శించి, వారి జీవన విధానాన్ని సమస్యలను అడిగి తెలుసుకో న్నారు.
Continue Readశ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్) పాల్గొన్నారు. వేెంకటేశ్వర స్వామి ఆలయానికి 20,000 రూపాయలు విరాళం అందజేశారు.
Continue Readవిజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 వ తేదీ నుంచి దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.
Continue Read