logo
సాధారణ వార్తలు

విశాఖలో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పపత్రి

ఏపీ ప్రభుత్వం విశాఖపట్నానికి సంబంధించిన ప్రాజెక్టులకు భూమిని కేటాయించింది. నగరంలో అదానీ గ్రూప్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇంటర్నేషనల్ స్కూల్, స్కిల్ అకాడమీతో పాట్నా ఆయా ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేయనుంది.

Continue Read
సాధారణ వార్తలు

పీఆర్సీ కమిషన్ నియమించి మధ్యంతర భృతిని ప్రకటించండి     Åఎస్టీయÖ డిమాండ్

రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే పీఆర్సీ కమీషన్ నియమించి మధ్యంతర భృతిని ప్రకటించాలని ఎస్టీయÖ జిల్లా ప్రధానకార్యదర్శి ఇమంది పైడిరాజు డిమాండ్ చేశారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

గిరిప్రదక్షిణ ఏర్పాట్లు వేగవంతం చేయండి Åఅప్పన్న ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు

ఈ నెల 28న శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి గిరిప్రదక్షిణ ఈ నెల 29న గుడి ప్రదక్షిణ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు గురువారం సింహాచలం పరిపాలన భవనంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. Åఒకరి మృతి Å100 మందికి పైగా గాయాలు

పూరీలోని జగన్నాథుడి రథయాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తారు. ఈ ఏడాది రథయాత్ర ఉత్సవంలో విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగిన ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 100 మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది.

Continue Read
సాధారణ వార్తలు

వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్

మహిళల సౌకర్యార్థం నగరంలో మూడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను త్వరితగతిన నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. ఈ పనులను పూర్తి చేయా లని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

Continue Read
సాధారణ వార్తలు

హిట్ అండ్ రన్ బాధితులకు త్వరిత పరిహారం అంశంపై సమీక్ష

ప్రమాదం చేసిన వాహనం గుర్తించలేకపోయినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య దర్శి కె. హరిబాబు అన్నారు. గురువారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

నిధులు వినియోగంలో నిర్లక్ష్యం చేయరాదు      Åకలెక్టర్ స్వప్నిల్ దినకర్  పుండ్కర్

నిధుల వినియోగంలో నిర్లక్ష్యం చేయకూడదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో కంపెనీల యాజమాన్య సిబ్బంది, అధికారుల తో నిధులు మంజూరు, నిధుల వినియోగంపై సమీక్ష సమా వేశం నిర్వహించారు.

Continue Read
నేరలు

కంటైనర్ లారీ ఢీకొని సచివాలయం ఉద్యోగి మృతి

విధి నిర్వహణలో భాగంగా నగరంలోనికి వెళ్తున్న  సచివాలయం ఉద్యోగి సేతు నరేంద్ర అరుణ్ కుమార్(32) భారీ కంటైనర్ ఢీ కొనడంతో తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

Continue Read