శబరిమల అయ్యప్ప భక్తులు తమ ఇంటి నుంచే ప్రసాదాలను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుంది. దీనికోసం ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు.. కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ను ప్రారంభించింది.
Continue Read
విజయ నగరం జిల్లా చింతలవలసలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లకు హోంమంత్రి వంగలపూడి అనిత క్లాస్ తీసుకు న్నారు. చింతలవలసలోని 5వ బెటాలియన్ సమీపంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను హోంమంత్రి వంగలపూడి అనిత గమనించారు.
Continue Read
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన లోక్ కళ్యాణ్ మేళ వీధి విక్రయదా రులు సద్వినియోగపరచుకోవాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్ పీఎం సత్యవేణితో కలి సి జోన్-6 జోనల్ కార్యాలయంలో లోక్కళ్యాణ్ మేళా (పీఎం స్వనిధి2.0) కార్యక్రమం నిర్వహించారు.
Continue Read
దసరా పండుగను పురస్కరించుకుని ట్రావెల్స్ బస్సుల యజమానులు ప్రయా ణికుల నుంచి టికెట్ల పేరుతో అధిక ధరలు వసూలు చేయ రాదని అధికారులు తెలిపారు. యజమానులు, డ్రైవర్లు నిర్దేశించిన పర్మిట్, టాక్స్ లేకుండా వాహనాలను రోడ్ల మీదకు తేరాదని స్పష్టం చేశారు.
Continue Read
స్మార్ట్ కార్డులు వలన లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీలో భాగంగా జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులను 2.76 లక్షల మందికి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు స్త్రీ శిశు సంక్షేమశాఖ గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడి,్డ సబ్కలెక్టర్ వైశాలితో సంయుక్తంగా స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి సంధ్యారాణి పంపిణీ చేశారు.
Continue Read
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో బర్త్, డెత్ సర్టిఫికెట్లు, టిడ్కో ఇళ్లు మంజూరు, ఖాళీ స్థలాల పన్ను కోసం పలు సమస్యలపై మొత్తం 13 దరఖాస్తులు అంది నట్టు మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు తెలిపారు.
Continue Read
వరల్డ్ హార్ట్ డే సందర్బంగా విజయనగరం తిరుమల మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 7 గంటలకు లకు భారీ ర్యాలీ నిర్వహించారు.
Continue Read
అనకాపల్లి ఎంపీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మంజూరైన 33 సీఎంఆర్ఎఫ్ రూ.25,55,543 చెక్కులను లబ్ధిదారులకు ఎంపీ సీఎం రమేష్ అందజేశారు.
Continue Read