విశాఖ తూర్పు నియోజకవర్గం 13వ వార్డు సచివాలయం 7 పరిధిలో కొత్త పెన్షన్లలను వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత సత్యనారాయణ, టీడీపీ వార్డు నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి పంపిణీ చేశారు.
Continue Readఈ తొలి వందే భారత్ రైలు.. కాట్రా నుంచి కాశ్మీర్కు పరుగులు పెట్టనుంది. ఉదంపుర్-శ్రీనగర్- బారాముల్లా మధ్య 272 కిలోమీటర్ల మేర ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రైలు లింక్ ప్రాజెక్ట్ పూర్తి అయిన నేపథ్యంలో ఈ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు
Continue Readకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ అగ్ని ప్రమాదానికి గురయ్యారు. తన ఇంట్లో పూజ చేసుకుంటుండగా.. ఈ ప్రమాదం సంభవించింది.
Continue Readఓ 11 ఏళ్ల బాలికపై అత్యా చారయత్నం కేసులో తీర్పునిస్తూ అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దమారం రేపుతున్నాయి.
Continue Readశివశక్తి నగర్లో భార్యభర్తల మధ్య రూ.500 వివాదం రగల్చింది. దీంతో మనస్థాపం చెందిన భార్య మేడ మీదకు ఎక్కి కిందకు దూకేస్తాను అంటూ బెదిరించింది.
Continue Readజీవీఎంసీ 49వ వార్డు బర్మాక్యాంప్లోని జై భారత్ నగర్లో కొలువైన నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బుధవారం అన్నసమారాధన నిర్వహించారు.
Continue Readవిశాఖపట్నం వన్ టౌన్ పరిధిలో ఘోరం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
Continue Readఆంధ్రప్రదేశ్లో మొదటి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ నుంచి స్టేట్ ఫుడ్ ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆమేరకు యుద్ధ ప్రాతి పదికన చర్యలు చేపడుతున్నారు.
Continue Read