లడ్డూ వివాదంపై ప్రకాశ్రాజ్ పవన్కళ్యాణ్ను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా లో చేస్తున్న ట్వీట్లపై పవన్ కళ్యాణ్ స్పందించారు.
Continue Readపలాస ఆర్డీఓగా పనిచేస్తున్న భరత్ నాయక్ పత్తికొండకు బదిలీ అయ్యారు.
Continue Readఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్గా డి.శ్రీరామచంద్రమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
Continue Readమధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయ ప్రహరీ గోడ కూలి.. ఇద్దరు భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు భక్తులు.. గోడ కూలిన శిథిలాల కింద చిక్కుకున్నారు.
Continue Readవిలువలతో కూడిన విద్యా వ్యవస్థను నిలబెట్టేందుకు ఇంద్రాణి జగ్గారావు చేసిన కృషి మరువరానిదని ఏవీఎన్ కళాశాల వైస్ చైర్మన్, కరస్పాండెంట్ ఏవీ అదీప్ భానోజీరావు అన్నారు.
Continue Readఅరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతంలో ఉన్న ఓ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ పర్వతారోహకుల బృందం.. దానికి బౌద్ధుల గురువు ఆరో దలైలామా పేరు పెట్టింది. ఈ చర్యలపై పొరుగు దేశం చైనా తీవ్రంగా స్పందించింది.
Continue Readగురువారం ప్రకాశ్ రాజ్ పవన్పై గెలిచే ముందు ఒక అవతావరం.. గెలిచిన తరువాత ఇంకో అవతారం.. ఏంటీ అవాతారం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్.. అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈట్వీట్పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుండగా తాజాగా శుక్రవారం సైతం ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు.
Continue Readమహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంచలన ఘటన చోటు చేసు కుంది. ఏకంగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయంలో ఓ దుండగురాలు హల్చల్ చేసింది.
Continue Read