logo
సాధారణ వార్తలు

ఏపీలో విద్యార్థులకు శుభవార్త

సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కవిద్యా శాఖ మంత్రి  లోకేష్‌ నిర్ణయం

Continue Read
నేరాలు..ఘోరాలు

పట్టుకున్న చేప ప్రాణాలు తీసింది..

మరో చేపను పట్టుకుందామని చేతిలో ఉన్న చేపను నోట కరిచిన యువకుడు అది గొంతులో దూరడంతో ఊపిరాడక మృతి చెందిన యువకుడు మణికందన్‌

Continue Read
సాధారణ వార్తలు

నియోజకవర్గంలో ఆర్టీసీ సమస్యలపై సంస్థ చైర్మన్‌తో ఎమ్మెల్యే శిరీష బేటీ

పలాస నియోజకవర్గ ఆర్టీసీ సమస్యలపై ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ళ నారాయణను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మర్యాద పూర్వకంగా కలిసారు.

Continue Read
నేరాలు..ఘోరాలు

అప్పుల బాధతో వస్త్ర వ్యాపారి ఆత్మహత్య

వ్యాపారంలో నష్టాలు, అప్పుల బాధతో పొందూరు పట్టణానికి చెందిన వస్ట్రవ్యాపారి ఉండ్రాళ్ళ కిశోర్‌(50) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Continue Read
banner image
సాధారణ వార్తలు

17న జోన్‌`4లో పలు వాణిజ్య సముదాయాలకు బహిరంగ వేలం పాట

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) 4 జోన్‌లో పలు వాణిజ్య సముదాయాల దుకాణాలకు, కళ్యాణ మండపం, మార్కెట్లకు బహిరంగ వేలం పాట నిర్వహిం చనున్నట్టు 4వ జోన్‌ జోనల్‌ కమిషనర్‌ ఎమ్‌.మల్లయ్య నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

వేసవిలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించండి

వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా నగర ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ నరేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

అమరావతిలో సొంతి ఇంటికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో ఇంటి నిర్మాణ పనులకు బుధవారం ఉదయం 8.51 గంటలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాంశ్‌ పాల్గొన్నారు.

Continue Read
banner image
నేరాలు..ఘోరాలు

బాలిక అదృశ్యంపై కేసు నమోదు

ఇంటి నుండి బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమైన ఘటన దండు బజార్‌లో చోటు చేసుకుంది.

Continue Read