రూ.60 వేలు లంచంతో జిల్లా మత్స్యశాఖ అధికారి వేముల తిరుపతయ్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు
Continue Readజీవీఎంసీ 9వ వార్డు హనుమంతువాక, సంజయ్ గాంధీ కాలనీలో కొలువై ఉన్న పోలమాంబ అమ్మవారి పంచరాత్రి జాతర ఘనంగా నిర్వహించుకుందామని ఉపకార్ ఛారిట బుల్ ట్రస్ట్ చైర్మన్, కంచర్ల వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, డాక్టర్ కంచర్ల అచ్యుతరావు అన్నారు.
Continue Readపంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచి.. విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలోనే ఉన్నట్టు ఆ దేశం తాజాగా ధ్రువీకరించింది.
Continue Read: ఏపీఎస్ఎస్ ఈసీ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషలో ఉచి తంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు స్కిల్బీ సంస్థ ప్రతినిధి ఉజ్వల్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి చాముండేశ్వరరావు, ఏపీ ఎస్ఎస్ డీసీ ప్రతినిధి రెహానా ఖాన్ తెలిపారు.
Continue Readగవర్ల అనకాపల్లి, తోటాడ మహో త్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఇటీవల మృతి చెందిన గవర్లఅనకాపల్లికి చెందిన బాలాజీ మెడికల్ షాపు అధినేత మళ్ల గోవిందరావు జ్ణాపకార్థం తోటాడ జిల్లా పరిషత్ హైస్కూల్లో మళ్ల గోవిందరావు మెగా లక్కీ డ్రా స్కీమ్ను అతని స్నేహితుడు నిర్వహించారు.
Continue Readచిన్నముసిడివాడ గ్రామ దేవత పరదేశమ్మ వారి మహోత్సవంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు పాల్గొన్నారు.
Continue Readజీవీఎంసీ పరిధిలోని గృహ యజమానులకు/ ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తిపన్ను చెల్లింపుపై 50 శాతం వడ్డీ మాఫీ చేస్తూ జీఓఎంఎస్. నెం.46 ఎం.ఏ. యూడీ (సి2) డిపార్టుమెంటు, తేది 25న ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ ఎంఎన్ హరింధిర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
Continue Readఅక్రమంగా చెట్లు నరికితే ఒక్కోదానికి రూ. 1 లక్ష జరిమానా విధించాలని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా చెట్లు నరికి పర్యావరణానికి హాని కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆగ్రాలోని తాజ్ ట్రపెజియం జోన్లో రాత్రికి రాత్రే ఏకంగా 454 చెట్లను నరికేసిన వ్యక్తి అభ్యర్థన ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.
Continue Read