డీటీసీ డాక్టర్ జీసీ రాజరత్నంకు బదిలీ అయ్యింది. రాజరత్నం విశాఖపట్నం నుంచి విజయవాడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో డీటీసీ అడ్మిన్గా బదిలీకావడంతో జి ఆదినారాయణ విశా ఖపట్నం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ)గా నియ మితులయ్యారు.
Continue Readపశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు న్యూ కరాసలో గాంధీజీ జయంతి మహాత్మునికి ఎమ్మెల్యే నివాళులు స్థానిక సమస్యలు పరిష్కరిస్తాని హామీ
Continue Readథాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్లో ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. పాఠశాల విద్యార్థులు, వారి టీచర్ను తీసుకెళుతున్న ఓ బస్సు మంటల్లో చిక్కుకొంది.
Continue Readపవన్పై ప్రకాష్ రాజ్ తాజా ట్వీట్ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సైలెంట్ మోడ్లో పవన్
Continue Readతిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదంలో వినియో గించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Continue Readఏవీఎన్ కళాశాలలో సహృదయ సాహితీ సంయుక్త ఆధ్వర్యంలో యువకవి సిర్పి చంద్రశేఖర్ రచించిన గొంతు తెగిన అక్షరం పుస్తకాన్ని ఆవిష్కరించారు
Continue Readవిశాఖలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు ‘వైజాగ్ ఓపెన్ 2024’ గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఈస్ట్పాయింట్ గోల్ఫ్ క్లబ్ కార్యదర్శి ఎంఎస్ఎన్ రాజు తెలిపారు.
Continue Readవిశాఖపట్నం స్టీల్ప్లాంట్ కోసం విద్యార్థి సంఘాలు దీక్ష చేపట్టాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం వివిధ విద్యార్థి సంఘాలు మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష నిర్వహించాయి.
Continue Read