ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్ల మార్పు ప్రక్రియను కొనసా గిస్తూనే ఉంది. తాజాగా వైఎస్ఆర్ లా నేస్తం పథకం పేరును న్యాయ మిత్రగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Continue Readహెల్మెట్ ధరించ కుండా ద్విచక్రవాహనం నడిపి 4,972 మంది డ్రైవింగ్ లైసెన్సులను మూడు నెలలపాటు తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్టు డీటీసీ రాజారత్నం తెలిపారు.
Continue Readసౌత్ జోనల్, సౌత్ మిడ్ జోనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా వార్షిక సదస్సు ఈనెల 20న విశాఖపట్నంలో ప్రారంభంకానున్నట్లు ఏపీ ఫిజీషియన్ల సంఘం అధ్యక్షులు, కాన్ఫరెన్స్ చైర్మన్ డాక్టర్ కే రాంబాబు తెలిపారు.
Continue Read: శ్రీకాకుళం జిల్లాలో పలు న్యాయస్థానాలకు ప్రభుత్వ న్యాయవాదిగా సీనియర్ న్యాయవాది వాన కృష్ణచంద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేశారు.
Continue Readవరద బాధితుల సహా యనిధికి కెమిక డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమా న్యం రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు.
Continue Readపలాసలోని ఓ ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక వీధి శివాజీ నగర్లో ఉన్న ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు.
Continue Readఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా ఎన్నికైన రామ్మోహన్ నాయుడుని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్) మార్యాదపూర్వకంగా కలసి అభినందించారు.
Continue Readఆమదాలవలస శ్రీకాకుళం రోడ్డును ఎమ్మెల్యే కూన రవికుమార్ జనసేన పార్టీ అమదాల వలస ఇన్చార్జి పేడాడ రవికుమార్ సందరిశంచారు.
Continue Read