logo
సాధారణ వార్తలు

ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇనిస్టిట్యూట్‌లో ఘనంగా వాలిడేక్టరీ ఉత్సవం

విశాఖపట్నం లోని ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన తన వాల్యుయేట్‌ ఫంక్షన్‌ను శుక్రవారం డాక్టర్‌ కె. వెంకట్రారమణ మార్గదర్శకత్వంలో నిర్వహించింది.

Continue Read
సాధారణ వార్తలు

పేదల కడుపు నింపడమే అన్న క్యాంటీన్‌ల లక్ష్యం

అన్నార్తుల ఆకలి తీర్చడమే ముఖ్యమంత్రి చంద్రన్న ధ్యేయంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారని, కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని భీమిలి నియోజక వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

అన్న క్యాంటీన్‌లు ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్‌, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి

నగరంలో గురువారం సాయంత్రం పలుచోట్ల అన్న క్యాంటీన్లో ప్రారంభ మయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారు లు కలిసి ప్రారంభించారు.

Continue Read
సాధారణ వార్తలు

జోన్‌`2 కమిషనర్‌గా పి.సింహాచలం బాధ్యతల స్వీకారం

జీవీఎంసీ జోన్‌ 2 జోనల్‌ కమిషనర్‌గా పొందూరు సింహాచలం గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సింహాచలం జోనల్‌ - 5, జ్ఞానపురం  జోన్‌-6 గాజువాక  పరిధిలో పని చేశారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

మన్యం ధీరుడు సినిమాకి తోలి ప్రేక్షకుడు టీఎస్సార్‌

విశాఖ వాసీ ఆర్వీవీ సత్య నారాయణ అల్లూరి సీతారామరాజుగా నటించి నిర్మించిన మన్యం ధీరుడు సినిమా ప్రేక్షకునిగా ప్రఖ్యాత సినీనిర్మాత, టి.సుబ్బరామిరెడ్డి తొలి ప్రేక్షకునిగా వీక్షించనున్నారని వక్తలు తెలిపారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

నారా లోకేష్‌తో ఎమ్మెల్యే ఎంజీఆర్‌ భేటీ

రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ బాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో గురువారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్‌) కలిసి పాతపట్నం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని వినతి కోరారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్ల మార్పు ప్రక్రియను కొనసా గిస్తూనే ఉంది. తాజాగా వైఎస్‌ఆర్‌ లా నేస్తం పథకం పేరును న్యాయ మిత్రగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Continue Read
సాధారణ వార్తలు

హెల్మెట్‌ ధరించని 4972 మంది డ్రైవింగ్‌ లైసెన్సుల సస్పెన్షన్‌

హెల్మెట్‌ ధరించ కుండా ద్విచక్రవాహనం నడిపి 4,972 మంది డ్రైవింగ్‌ లైసెన్సులను మూడు నెలలపాటు తాత్కాలికంగా సస్పెండ్‌ చేసినట్టు డీటీసీ రాజారత్నం తెలిపారు.

Continue Read