విజయ నగరం జిల్లాలో ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ సందర్భంగా జిల్లా కేంద్రంలోను, ఇతర ప్రాంతాల్లోను ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలు ప్రశాంతంగా ముగిసాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
Continue Readఅమలాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాణసంచా కేంద్రం వద్ద పేలుడు సంభవించి ఎనిమిది మందికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం ఉదయం అమలాపురంలో జరిగింది.
Continue Readసాలూరు ఏరియా ఆస్పత్రి వద్ద కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బంది ధర్నా చేశారు. కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న నర్సులు గురువారం ధర్నా నిర్వహించారు.
Continue Readకమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు.
Continue Readమహిళా పోలీస్ స్టేషన్ సీఐగా జి నిర్మల పదవీ బాధ్యతలు చేపట్టారు. 2004 బ్యాచ్కి చెందిన ఈమె విజయనగరం, శ్రీకాకుళం, హార్బర్, దిశ పోలీస్ స్టేషన్లో పనిచేశారు.
Continue Readహనుమంతు వాక వద్ద వున్న విమ్స్ ఆస్పత్రి కాంట్రాక్టు ప్రాతిపదికన విధు లు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది ధర్నా చేశారు.
Continue Readహనుమంతు వాక వద్ద వున్న విమ్స్ ఆస్పత్రి కాంట్రాక్టు ప్రాతిపదికన విధు లు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది ధర్నా చేశారు.
Continue Read): త్రీ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా పల్లా రమణయ్య బాధ్యతలు స్వీకరిం చారు.
Continue Read