మధ్యప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్నేహితురాళ్లతో కలిసి రాత్రివేళ బయటకు వెళ్లిన ఇద్దరు యువ ఆర్మీ అధికారులపై ఓ గుంపు దాడికి పాల్పడిరది. అనంతరం అధికారుల స్నేహి తురాళ్లలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.
Continue Readఉత్తర్ ప్రదేశ్లో ఆటవిక ప్రవృత్తి రాజ్యం ఏలుతోంది. రోజుకో దారుణ ఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా, జాతీయ రహదారిపై నగ్నంగా ఉన్న తలలేని మహిళ మొండం గుర్తించారు.
Continue Readకేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి కీలక పదవి వరించింది. ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్గా ఆయన ఎన్నికయ్యారు.
Continue Readరాష్ట్రమంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. విజయనగరం జిల్లాలో మంత్రి సంధ్యారాణి మెంటాడ మండలం పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Continue Readఏపీఎస్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న అన్కాల్ డ్రైవర్లను ఆదుకోవాలని స్త్రీ శిశుసంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మడి సంధ్యారాణికి ఆర్టీసీ డ్రైవర్లు బుధవారం సాయంత్రం వినతిపత్రం అందజేశారు. మంత్రి సంధ్యారాణి ని అన్ కాల్ డ్రైవర్లు కలిసి తమ గోడును విన్నవించారు.
Continue Readసాలూరు పట్టణంలో 51 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని సీఐ అప్పలనాయుడు తెలిపారు.
Continue Readప్ర్రభుత్వ ఉన్నత పాఠశాల పలాస క్రీడా మైదానంలో శ్రీకాకుళం జిల్లా టెన్నికాయిట్ సబ్ జూనియర్ బాలబాలికల ఎంపికలు నిర్వహించారు.
Continue Readనాటక అభిమానిగా, నాటకమే శ్వాస గా, ధ్యాసగా అనునిత్యం కళారంగం కోసం పరితపించే బాదంగీర్ సాయి మరో నూతన ఆలోచనకు అంకురా ర్పణ చేశారు.
Continue Read