logo
నేరలు

న్యూస్‌పేపర్‌ ఆఫీసులో భారీ ఆయుధాలు..

. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్‌ స్టేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ గురువారం జమ్మూలోని ‘ది కాశ్మీర్‌ టైమ్స్‌’ న్యూస్‌పేపర్‌ కార్యాల యంపై దాడి చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహి స్తోందనే ఆరోపణలతో ఈ దినపత్రిక కార్యాలయంపై దాడి చేశారు పోలీసులు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

శబరిమలలో భక్తుల రద్దీ వేళ కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు.. అయ్యప్ప దర్శనాలపై ఆంక్షలు

శబరిమలలో మండల, మకరవిళక్కు వార్షిక పూజల కోసం ఈనెల 16వ తేదీన సాయంత్రం రోజున అయ్యప్ప సన్నిధానంలో భక్తులకు దర్శనాలకు ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకునే ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు (టీడీబీ) అనుమతించింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

బిహార్‌లో పదోసారి సీఎంగా నితీష్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం..

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్డీఏ) కూటమి 202 స్థానాలను కైవసం చేసు కుని అద్భుత విజయం సాధించిన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రికార్డు స్థాయిలో నితీష్‌ కుమార్‌ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

సంక్షేమ హాస్టళ్లలో పనితీరు మెరుగుపరచకుంటే కఠిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌

సంక్షేమ హాస్టళ్లలో ఎందుకు రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి, హాస్టళ్లలో వార్డెన్లు ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ప్రశ్నించారు. వివిధ శాఖల పర్యవేక్షణలో ప్రజల అవగాహనపై ఆర్టీజీఎస్‌ సోమవారం సర్వే నిర్వహించింది. సమావేశంలో అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజేంద్రపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలతో అసభ్యంగా వ్యవహరిస్తున్న విషయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

వర్చువల్‌గా కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌కి సీఎం శంకుస్థాపన

: పెట్టుబడులకు ఆకర్షితులు కావడమేకాక పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నుండి వర్చువల్‌గా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి చేశారు

Continue Read
నేరలు

ఢల్లీి పేలుడు.. కీలకంగా వ్యవహరించిన టెలిగ్రామ్‌!

దేశ రాజధాని ఢల్లీిలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవిం చింది. ఎర్రకోట సమీపంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్‌ గేట్‌ నంబర్‌ 1 వద్ద పార్కింగ్‌ చేసిన కారులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 9మంది మృతి చెందగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనుమానితుడు ఫోటోను కూడా విడుదల చేశారు. టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా పేలుడుకు కుట్ర జరిగినట్టు భావిస్తున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

జాతీయస్థాయి జూనియర్‌ బాలికల ఫుట్‌బాల్‌ పోటీలకు వాసంతి ఎంపిక

విశాఖపట్నంలోని గవర్నమెంట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో కెమికల్‌లో పాలిటెక్నిక్‌ డిప్లమా విద్యార్థిని ఇంటూరీ వాసంతి జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటింది. మేడి కొండూరు మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన ఇంటూరీ రామేశ్వరరావు, నాగమణిల కుమార్తె ఇంటూరీ వాసంతి ఈనెల 18 తేదీన జరిగే జాతీయస్థాయి జూని యర్‌ బాలికల ఫుట్‌బాల్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ జట్టు తరుపున పాల్గొనే జట్టుకు ఎంపికైంది

Continue Read
నేరలు

ఢల్లీిలోని ఎర్రకోట వద్ద భారీ పేలుడు: 10 మంది మృతి

ఢల్లీిలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో 10 మంది మృతి చెందారు. పేలుడు ధాటికి శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. మరో 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. బాధితు లకు ూచీGూ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి 9 వాహనాలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది.

Continue Read