జీవీఎంసీ జోన్ 6 గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి జోనల్ కమిషనర్ శుక్రవారం రూ.19 లక్షలకు పైగా ఆస్తి పన్ను సేకరించారు.
Continue Readమధురవాడ సబ్ రిజిస్టార్గా శుక్రవారం ఉదయం చక్రపాణి బాధ్యతలు స్వీక రించారు.
Continue Readజగన్ తిరుమల సందర్శనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Continue Readవరద బాధితులకు విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ విరాళం రూ.25 లక్షలు వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహా యనిధికి ది విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంకు లిమి టెడ్ రూ.25 లక్షలు విరాళంగా అందించింది.
Continue Readఏపీలో తిరుమల లడ్డూ వివాదం తెరపైకి వచ్చాక మాజీ సీఎం వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్న ఎన్డీయే కూటమి పార్టీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్రేక్ వేశారు.
Continue Readజర్నలిస్టుల సమస్య లను పరిష్కరిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ పర్యటనలో నారా లోకేష్ను జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
Continue Readఏపీని వానలు ఇంకా వీడలేదు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Continue Readతిరుమలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు చేదు ఘటన ఎదురైంది. పలువురు స్వాములు నిరసనకు దిగారు.
Continue Read