logo
రాజకీయ సంబంధితమైనవి

కేకే రాజుతో వైసీపీ విశాఖ జిల్లా బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌ భేటీ

వైసీపీ విశాఖ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నగరానికి చెందిన పార్టీ సీనియర్‌ సభ్యుడు పాతపట్నం రామ్మోహన్‌ను వైసీపీ విశాఖపట్నం జిల్లా బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

11 ఏళ్ల బీజేపీ పాలనలో వికసిత భారత్‌ అమృతకాలం సమావేశం

వికసిత భారతదేశపు అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పరుశురామరాజు ఆధ్వ ర్యంలో సమావేశం నిర్వహించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

జూన్‌ 4 ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించాం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ ట్వీట్‌

కూటమి విజయానికి ఏడాది పూర్తైన సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు ట్వీట్‌లు చేశారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా?  మంత్రి సంధ్యారాణి

రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా, ప్రజలనే అనమానిస్తారా అంటూ మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. సైకో జగన్‌ అనే వైరస్‌ను ఓటు అనే శానిటైజర్‌తో ప్రజలు ప్రక్షాళన చేసిన రోజు జూన్‌ 4 అని స్త్రీశిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

డీసీసీబీ చైర్మన్‌ కోన తాతారావు ప్రమాణ స్వీకారోత్సవంలో పంచకర్ల, సీఎం రమేష్‌

విశాఖ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ కోన తాతారావు ప్రమాణస్వీకారం మహోత్సవంలో పంచకర్ల రమేష్‌ బాబు పాల్గొన్నారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

ప్రధాని మోదీ తన భార్యకు సిందూర్‌ ఎందుకు పెట్టడం లేదు  కపశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రశ్న

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అలీపుర్‌దుర్‌లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోదీ చేసిన విమర్శలకు దీదీ గట్టిగా రిప్లై ఇచ్చారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

కూటమికి దిక్కులేదు.. బెహరాకు గతి లేదు.!

బెహరా పార్టీ  ఫిరాయింపు పై వస్తున్న పలువురి అసంతృప్తి   పవన్‌ కళ్యాణ్‌ను గతంలో జోకర్‌ అన్న బెహరా ఇప్పుడు అదే పార్టీ దిక్కు  సిగ్గులేకుండా తమ పార్టీలోకి ఎలా వస్తారంటున్న జనసైనికులు విశాఖలో పవన్‌ కళ్యాణ్‌ నిర్బంధంలో బెహరా హస్తముందంటున్న జనసైనికులు  కేసుల నుంచి బయటపడేందుకే వైసీపీ నుంచి జంప్‌ అంటున్న ఆ పార్టీ నేతలు

Continue Read
banner image
రాజకీయ సంబంధితమైనవి

విశాఖలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ టీడీపీలో చేరిన ఆరుగురు కార్పొరేటర్లు

జీవీఎంసీలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు కార్పొరేటర్లు గురువారం వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.

Continue Read