మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంచలన ఘటన చోటు చేసు కుంది. ఏకంగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయంలో ఓ దుండగురాలు హల్చల్ చేసింది.
Continue Readజగన్ తిరుమల సందర్శనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Continue Readఏపీలో తిరుమల లడ్డూ వివాదం తెరపైకి వచ్చాక మాజీ సీఎం వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్న ఎన్డీయే కూటమి పార్టీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్రేక్ వేశారు.
Continue Readతిరుమలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు చేదు ఘటన ఎదురైంది. పలువురు స్వాములు నిరసనకు దిగారు.
Continue Readజీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో 13వ వార్డులోని సమస్యలపై కార్పొరేటర్ సునీత చర్చించారు.
Continue Readఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధం అవుతోంది. రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది.
Continue Readగత ప్రభుత్వం లో జరిగిన అవినీతిపై మంగళవారం కౌన్సిల్లో టీడీపీ సభ్యులు నిలదీశారు. ముందుగా సీపీఎం జాతీయ నాయ కుడు సీతారాం ఏచూరి మృతికి, కోల్కతాలోని వైద్యురాలి మృతికి సభ్యులు సంతాపం తెలిపారు.
Continue Readఅమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఇండియాకు తిరిగి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘
Continue Read