logo
సాధారణ వార్తలు

ఆగస్టు 17 నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు బంద్

విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానా శ్రయం ప్రధాని మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

అరెస్ట్ చేసిన సీజేపీ కార్యకర్తలను విడుదల చేయండి  రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఆదేశం

: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరిగిన నిరసన ల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు మంగళవారం రాష్ట్రాలను ఆదేశించింది.

Continue Read
సాధారణ వార్తలు

బర్మాక్యాంప్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాగునీటి సమస్య పరిష్కారం

జీవీఎంసీ 49వవార్డు బర్మాక్యాంప్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బోరు పని చేయక నీరు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్నొన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

రూ.679.71 కోట్లతో  హైవే విస్తరణ: తిరుపతి, చెన్నైకి వేగంగా ప్రయాణం

ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ నుంచి కదిరి వరకు ఉన్న జాతీయ రహదారి-42 (ఎన్‌హెచ్-42) విస్తరణ.. బలోపేతానికి రూ.679.71 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఎక్స్ వేదికగా ప్రకటించారు.

Continue Read
సాధారణ వార్తలు

మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అండ ఆముదాలవలస ఎమ్మెల్యే, కూన రవికుమార్

: మహిళా శక్తికి, మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ స్పష్టం చేశారు

Continue Read
సాధారణ వార్తలు

తల్లికి వందనం.. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బంగారు బాట    రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో ఏ విద్యార్థి ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకూడ దనే మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన భరోసాగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Continue Read
సాధారణ వార్తలు

ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం చంద్రబాబు

ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని మోదీని ఏపీ సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆగస్టు 1న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరై ప్రారంభించాలంటూ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి ఆహ్వానం అందజేశారు.

Continue Read
సాధారణ వార్తలు

‘జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం’

జర్నలిస్టుల సమస్యలు పరి ష్కారానికి తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని పద్మనాభం తహసీల్దార్ దాడిశెట్టి శైలజ, సీఐ మీసాల  చంద్రమౌళి హామీ ఇచ్చారు.

Continue Read