: పెట్టుబడులకు ఆకర్షితులు కావడమేకాక పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నుండి వర్చువల్గా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి చేశారు
Continue Read
విశాఖపట్నంలోని గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ కాలేజీలో కెమికల్లో పాలిటెక్నిక్ డిప్లమా విద్యార్థిని ఇంటూరీ వాసంతి జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటింది. మేడి కొండూరు మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన ఇంటూరీ రామేశ్వరరావు, నాగమణిల కుమార్తె ఇంటూరీ వాసంతి ఈనెల 18 తేదీన జరిగే జాతీయస్థాయి జూని యర్ బాలికల ఫుట్బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ జట్టు తరుపున పాల్గొనే జట్టుకు ఎంపికైంది
Continue Read
న్యూ ఢిల్లీ లోని రెడ్ ఫోర్ట్ గేట్ no. 1 వద్ద భారీ బాంబు పేలుడు
Continue Read
సోమవారం (నవంబర్ 10) ఔషధ తయారీదారులకు అల్టిమేటం ఇచ్చింది. జనవరి ఒకటి నాటికి ఔషధ తయారీ లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని.. లేకపోతే కంపెనీలు మూసుకోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చింది.
Continue Read
రాజస్థాన్లోని కోట నగరం.. భారతదేశం లోని పట్టణ ట్రాఫిక్ నిర్వహణకు ఒక కొత్త బెంచ్మార్క్ను సెట్ చేసింది. దేశంలోనే ట్రాఫిక్ లైట్లు లేని మొట్టమొదటి నగరంగా కోట రికార్డుల్లోకి ఎక్కింది.
Continue Read
తమకు అను కూలంగా తీర్పు రాకపోతే న్యాయమూర్తులపై అవమానకర మైన ఆరోపణలు చేస్తోన్న ధోరణి ఆందోళన కలిగిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ చెందిన ఎన్ పెద్దిరాజు కోర్టు ధిక్కార కేసులో సోమవారం వాదనలు సందర్భంగా సీజేఐ స్పందించారు.
Continue Read
వాల్టేర్ డివిజన్ మరియు NDRF సమన్వయమ్ తో రియల్ -టైమ్ ట్రైన్ రెస్క్యూ డ్రిల్
Continue Read
దక్షిణ తీర రైల్వే జీఎం శ్రీ సందీప్ మాథుర్ తో కలిసి వందేమాతరం పాటల వేడుకలు
Continue Read