విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్గా ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జీవీఎంసీలో 20 వసంతాల వేడుకలను నిర్వహించారు.
Continue Read
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం మని,సమాజ రహిత సేవలో యువత ముందుకు రావాలని, స్త్రీశిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యంజిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్,కు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా అభ్యుదయం సైకిల్ యాత్రను మంత్రి సంధ్యారాణి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
Continue Read
విశాఖపట్నం కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. రూ. 7 కోట్లతో నిర్మించిన దేశంలోనే అతిపొడవైన ఈ గాజు వంతెనను ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సహా వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Continue Read
కనకమాహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాల నిర్వహణకు సంబంధిం చిన ఉత్సవ కమిటీ పరిచయ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఉత్సవ కమిటీని కార్యనిర్వహక అధికారి శోభారాణి ఆధ్వర్యం లో కమిటీ సభ్యులకు కండువా వేసి శుభాకాంక్షలు తెలి పారు.
Continue Read
సంవిధాన్ దివస్... రాజ్యాంగ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీని ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు.
Continue Read
రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని తెలియచేశారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియచేశారు.
Continue Read
భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఒక మహిళను షాంఘై ఎయిర్పోర్టులో గంటల తరబడి చైనా అధికారులు నిర్బంధించినట్లు వచ్చిన వార్తలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Continue Read
సంక్షేమ హాస్టళ్లలో ఎందుకు రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి, హాస్టళ్లలో వార్డెన్లు ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రశ్నించారు. వివిధ శాఖల పర్యవేక్షణలో ప్రజల అవగాహనపై ఆర్టీజీఎస్ సోమవారం సర్వే నిర్వహించింది. సమావేశంలో అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజేంద్రపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలతో అసభ్యంగా వ్యవహరిస్తున్న విషయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Continue Read