సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై 1 నుంచి 6వ తేదీ వరకు జరిగే ప్రచార, నిరసన కార్యక్రమా లకు సంబంధించి పోస్టర్ను సోమవారం సీపీఐ కార్యా లయంలో ఆవిష్కరించారు.
Continue Readవిశాఖ రామకృష్ణ బీచ్లో నగర మేయర్ హరివెంకట కుమారి ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్థంతి నిర్వ హించారు.
Continue Readబుడమేరుతోపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
Continue Readకృష్ణా నది వరద ఉధృతంగా మారింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో 11,39,351 క్యూసెక్కులకు చేరింది.
Continue Readడోకులపాడు గ్రామంలో ఆదివారం ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సాహితీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ కుమార్నాయక్ను ‘ఉద్దాన బంధు’ అవార్డుతో సత్కరించారు.
Continue Readగురువారం మధ్యాహ్నం విశాఖపట్నం వచ్చిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఐఎన్ఎస్ డేగాలో ఘనంగా స్వాగతం పలికారు
Continue Readపర్యావరణ పరిరక్షణకు మొక్కలను ఎంపీపీ స్కూల్లో హెడ్ మాస్టర్ మొక్కలు నాటారు.
Continue Readకమోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా
Continue Read