logo
సాధారణ వార్తలు

చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం

చెరువుల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలని విజయనగరం కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ దృష్టికి ఉత్తరాంధ్ర చెరువులు పరి రక్షణ సమితి తీసుకోని వెళ్లింది.

Continue Read
సాధారణ వార్తలు

జేఎన్‌టీయూ జేవీలో ఐడియేషన్‌ బూట్‌ క్యాంప్‌

జేఎన్‌టీయూ జేవీ లో బుధవారం హైబ్రిడ్‌ మోడ్‌లో ఒక రోజు ఐడియేషన్‌ బూట్‌క్యాంప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇన్చార్జి వైస్‌ ఛాన్సలర్‌  ప్రొఫెసర్‌ రాజ్యలక్ష్మి ప్రారంభించారు.

Continue Read
నేరాలు..ఘోరాలు

దేశవ్యాప్తంగా రైళ్లపై దాడులకు ఉగ్రవాదుల కుట్ర

దేశవ్యాప్తంగా రైళ్లపై దాడులు చేయాలంటూ భారతదేశంలోని స్లీపర్‌ సెల్స్‌కు టెర్రరిస్ట్‌ ఫర్హతుల్లా ఘోరీ హితోపదేశం చేస్తున్నట్టుగా ఉన్న ఓ వీడియోను ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యాయి.

Continue Read
సాధారణ వార్తలు

బీసీ హాస్టల్‌లో డిప్యూటీ డీఎంహెచ్‌వో తనిఖీలు

సాలూరు పట్టణంలో బంగారమ్మకాలనీ లో సాంఘిక సంక్షేమ హాస్టల్‌ బోయస్‌, హాస్టల్‌ను మంగళవారం రాత్రి పార్వతీపురం మన్యం జిల్లా డిప్యూటీ ఎంహెచ్‌ఓ జగన్మోహనరావు. ఆకస్మిక తనిఖీ చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

పాతపట్నం నూతన ఎస్‌ఐగా బైరిశెట్టి లావణ్య

పాతపట్నం మండల నూతన ఎస్‌ఐగా బైరిశెట్టి లావణ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మన్యం జిల్లా పార్వతీపురం దిశ సెల్‌ నుంచి   పాతపట్నం ఎస్‌ఐగా బదిలీపై వచ్చారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

కళింగ నగర్‌లో వినాయక చవితి రాట ఉత్సవం

51వ వార్డ్‌ కళింగ నగర్‌ వుడా క్వాటర్స్‌ వెనుక వీధిలో బుధవారం శ్రీ వినాయక వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పందిరి రాట ఉత్సవం నిర్వహించారు.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఓకే

కేంద్ర కేబినెట్‌ బుధవారం న్యూఢల్లీిలో సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 25 వేల కోట్లతో ఆంధ్ర, తెలంగాణ, బిహార్‌, పంజాబ్‌, యూపీ, కేరళ తదితర రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక పార్క్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

Continue Read
సాధారణ వార్తలు

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు మెరుగైన వైద్యం  అందించాలి

నూజివీడు ట్రిపుల్‌ ఐటీిలో చదువుతున్న విద్యార్థులు అనారోగ్యం పాలు అవుతున్న సంఘటనఫై రాష్ట్ర గృహనిర్మాణం  సమాచార పౌర సంభందాలు శాఖ మంత్రి  పార్థసారథి స్పందించారు.

Continue Read