చెరువుల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలని విజయనగరం కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ దృష్టికి ఉత్తరాంధ్ర చెరువులు పరి రక్షణ సమితి తీసుకోని వెళ్లింది.
Continue Readజేఎన్టీయూ జేవీ లో బుధవారం హైబ్రిడ్ మోడ్లో ఒక రోజు ఐడియేషన్ బూట్క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇన్చార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి ప్రారంభించారు.
Continue Readదేశవ్యాప్తంగా రైళ్లపై దాడులు చేయాలంటూ భారతదేశంలోని స్లీపర్ సెల్స్కు టెర్రరిస్ట్ ఫర్హతుల్లా ఘోరీ హితోపదేశం చేస్తున్నట్టుగా ఉన్న ఓ వీడియోను ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యాయి.
Continue Readసాలూరు పట్టణంలో బంగారమ్మకాలనీ లో సాంఘిక సంక్షేమ హాస్టల్ బోయస్, హాస్టల్ను మంగళవారం రాత్రి పార్వతీపురం మన్యం జిల్లా డిప్యూటీ ఎంహెచ్ఓ జగన్మోహనరావు. ఆకస్మిక తనిఖీ చేశారు.
Continue Readపాతపట్నం మండల నూతన ఎస్ఐగా బైరిశెట్టి లావణ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మన్యం జిల్లా పార్వతీపురం దిశ సెల్ నుంచి పాతపట్నం ఎస్ఐగా బదిలీపై వచ్చారు.
Continue Read51వ వార్డ్ కళింగ నగర్ వుడా క్వాటర్స్ వెనుక వీధిలో బుధవారం శ్రీ వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పందిరి రాట ఉత్సవం నిర్వహించారు.
Continue Readకేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢల్లీిలో సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 25 వేల కోట్లతో ఆంధ్ర, తెలంగాణ, బిహార్, పంజాబ్, యూపీ, కేరళ తదితర రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక పార్క్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
Continue Readనూజివీడు ట్రిపుల్ ఐటీిలో చదువుతున్న విద్యార్థులు అనారోగ్యం పాలు అవుతున్న సంఘటనఫై రాష్ట్ర గృహనిర్మాణం సమాచార పౌర సంభందాలు శాఖ మంత్రి పార్థసారథి స్పందించారు.
Continue Read