ఆదివారం రాత్రి కురిసిన భారీ వార్షానికి పొందూరు మండలం తాడివలస సచివాలయం వర్షపు నీటిలో మునిగి పోయింది.
Continue Readఎచ్చర్ల మండలం కుప్పిలిలో మాస్ కాపీయింగ్కు సహకరిస్తున్నారనే ఆరోపణలతో డీఈవో 14 ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేయడంపై ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.
Continue Readజీవీఎంసీ జోన్ 8 జోనల్ కమిషనర్ హైమావతి ఆధ్వర్యంలో 93వ వార్డ్లో పలు అభి వృద్ధి పనులకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు శంకు స్థాపన చేశారు.
Continue Readపరీక్షకు ముందు రోజు సోషల్ మీడియాలో పేపర్ కమొత్తం పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం
Continue Readజీవీఎంసీ 48వ వార్డులో మౌళిక వసతులు కల్పించాలని 48వ వార్డు కార్పొరేటర్,జీవీఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు యాదవ్ విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇంచార్జ్ కమిషనర్ హరేంధిర ప్రసాద్కు జీవీఎంసీ మేయర్ గోలగాని హరి వెంకటకుమారికి పీజీఆర్ఎస్లో సోమవారం ఫిర్యాదు అందజేశారు.
Continue Readవిశాఖపట్నం వాసులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నగరంలో రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు మళ్లీ వచ్చేసింది. ఈమేరకు బీచ్కు గుర్తింపును పునరుద్ధరిస్తున్నట్టు బ్లూ ఫ్లాగ్ ఇండియా నేషనల్ ఆపరేటర్ డాక్టర్ శ్రీజిత్ కురూప్ తెలిపారు.
Continue Readదేశవ్యాప్తంగా విశ్వ విద్యాలయాల ప్రగతిలో విద్యార్థుల పాత్ర అత్యంత ప్రశంసనీ యమని ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏ నరసింహారావు కొనియాడారు.
Continue Readనేరాల నియంత్రణలో టెక్నాలజీ చాలా కీలకమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతిభద్రతలను కాపాడే విషయంలో రాజీపడవద్దని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు
Continue Read