చదువుకుం టూ.. ఏసీ మెకానిక్గా పనిచేస్తున్న ఓ యువకుడు చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఏసీపీ వెంకటరావు ఎంవీపీ పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడిరచారు.
Continue Readఏపీయూడబ్ల్యూజే పరవాడ ప్రెస్ క్లబ్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం లంకెలపాలెంలోని షవర్ మినొస్ రెస్టారెంట్లో జిల్లా బాడీ సమక్షంలో జరిగింది. ప్రెస్క్లబ్ అధ్యక్షులుగా సీహెచ్ లోకేష్, ప్రధాన కార్యదర్శిగా కే శివాజీని సభ్యులు ఎన్నుకున్నారు.
Continue Readఏపీఎస్ఈబీఈఏ ఈపీడీసీఎల్ వైజాగ్ విజయనగరం శాఖ ఇంజనీర్లు విజయవాడ వరద బాధిత నిరుపేద ప్రజలకు చేయూత నిచ్చారు.
Continue Read: ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నుంచి హర్యానాలోని భివానికి వెళ్లే కాళింది ఎక్స్ప్రెస్ రైలు పట్టాలపై ఎవరో గుర్తుతెలియని దుండగులు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ని పెట్టి భారీ విధ్వంసానికి కుట్రపన్నారు.
Continue Readవరద నష్టంపై ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. వరదల కారణంగా రాష్ట్రంలో మొత్తం 45 మంది మృతి చెందినట్లు పేర్కొంది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది మృతి చెందారని ప్రభుత్వం ప్రకటించింది.
Continue Readఅధికార టీడీపీ పార్టీకి చెందిన విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రతిష్ఠాత్మక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Continue Readఅక్షర కిరణం, (అమరావతి/విశాఖపట్నం): ఇటీవలి వరదలతో అతలాకుతలమైన ఏపీలో మళ్లీ భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడిరచింది.
Continue Readఅక్షరకిరణం, (విశాఖపట్నం): విశాఖలోని విమాన ప్రయాణీకులకు అధికారులు శుభవార్త ప్రకటించారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మరో నాలుగు కొత్త సర్వీసులు నడవనున్నాయి.
Continue Read