బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు ఆదేశించారు.
Continue Readవైసీపీ నాయకులకు ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. వైసీపీ నాయకులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.
Continue Readపలాస కాశీబుగ్గ పురపాలక సంఘం కమిషనర్గా 18 నెలలు బాధ్యతలు ని ర్వహించిన మున్సిపల్ కమిషనర్ నాగేంద్రకుమార్కు కొవ్వూరు మున్సిపాలిటీకి బదిలీఅయ్యింది.
Continue Readపలాస మండలం చినంచల పంచాయతీ గోదావరి గ్రామం నుంచి మెలియాపుట్టి మండలం సంతలక్ష్మిపురం పంచాయతీ గుడ్డిభద్ర గ్రామానికి పోయే రహదారి అధ్వానంగా ఉంది.
Continue Readశంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆత్మకూరి శంకర్రావు 93వ జయంతి వేడుకలను విశాఖపట్నం నాయుడు తోటలో వున్న శంకర్ ఫౌండేషన్ ఐ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించారు.
Continue Readప్రజారోగ్యం పురపాలక సాంకేతిక విభా గంలో సుధీర్ఘ సేవలందించిన సూప రింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈలు) పట్నాల గణపతిరావు, సూపరింటెం డెంట్ దన్నిన సత్యనారాయణలను సిబ్బంది ఘనంగా సత్కరించారు.
Continue Readచీపురు పల్లి పట్టణం జి.అగ్రహారంలో చెరువుగట్టు, పంట కాలువ చుట్టూ, కొత్తగా అభివృద్ధి చేస్తున్న రోడ్లు పక్కన పలు ప్రాంతాల్లో జనసేన నాయకులు మొక్కలు నాటారు.
Continue Readప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్బంగా సుజాత నగర్, పెందుర్తి ఏరియాలో భారీఎత్తున రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్య క్రమాలు నిర్వహించారు.
Continue Read