కేంద్రంలోని మోదీ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలు విడనాడి, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలోనే నడపాలని కార్మిక, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
Continue Readజీవీఎంసీ 12వ వార్డు పాత ఆరిలోవ బీసీ కాలనీ కొండవాలు ప్రాంతంలో టీడీపీ నాయకులు పర్యటించారు.
Continue Readఆంధ్రప్రదేశ్లో ఉద్రి క్తత పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖపట్నంలోని కూర్మన్న పాలెం కూడలిలో విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు, నిర్వాసితుల రాస్తారోకో చేశారు.
Continue Readఏపీలో మందు బాబులు కొందరు ఆగలేకపోయారు. పోలీసులు ధ్వంసం చేసేందుకు సిద్దంగా ఉంచిన మద్యం సీసాలను ఒక్కొకరుగా వచ్చి తీసుకెళ్లిపోయారు. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేసినా ఆగలేదు.
Continue Readఐటీ విభాగం మాజీ జీఎంకు నోటీసులు కవారంలో వివరణ ఇవ్వాలని సందీప్ రెడ్డికి ఆదేశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నోటీసుల వ్యవహారం
Continue Readహెల్మెట్ ధరించని 1199 మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులను తాత్కాలికంగా మూడు నెలల పాటు రద్దు చేసినట్టు డీటీసీ రాజారత్నం తెలిపారు.
Continue Readమాధవధార కనక దుర్గ ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గం సదస్సును ఏర్పాటు చేశారు
Continue Readఆటోలో చోరీకి గురైన నగలను, నగదును తిరిగి బాధితులకు అప్పగిం చారు. ఈవివరాలను నేర విభాగం ఏసీపీ ఎ.వెంకట్రావు ఆదివారం పీఎం.పాలెం స్టేషన్లో వెల్లడిరచారు.
Continue Read