logo
సాధారణ వార్తలు

రూ: 49 లక్షలతో సామాజిక భవనం

రూ: 49 లక్షలతో సామాజిక భవనం అక్షర కిరణం (గోపాలపట్నం): 89 వ వార్డు పరిధి కొత్తపాలెంలో శిథిలమైన సామాజిక భవనం స్థానంలో జీవీఎంసీ నిధులు రూ : 49 లక్షలతో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీ గౌరీ సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు మరియు పాలకవర్గ సభ్యులు అలాగే శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం అధ్యక్ష కార్యదర్శులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. అలాగే వార్డ్ టిడిపి అధ్యక్షులు బి విజయకుమార్, కూటమి నాయకులు స్థానిక

Continue Read
సాధారణ వార్తలు

అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్‌ పీలా శ్రీనివాసరావు

నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామని నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

రహదారి ఆక్రమణలను తొలగించాలి జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

మహా విశాఖ నగరంలో ప్రజలు, వాహనాల రాకపోకలకు రహదారుల ఆక్రమణలు ఇబ్బందికి గురి చేస్తున్నాయని రోడ్లను ఆక్ర మించి నిర్వహిస్తున్న వ్యాపారాలను వెంటనే తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులకు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఆదేశించారు.

Continue Read
సాధారణ వార్తలు

51వ వార్డు గాంధీ నగర్‌లో ‘బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ’

విశాఖ ఉత్తర నియోజకవర్గ స్థాయి ‘బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ’ అనే కార్యక్రమం 51వ వార్డు గాంధీ నగర్‌  కమ్యూనిటీ హాల్‌లో  వార్డు కార్పొరేటర్‌ శ్రీ రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగింది.

Continue Read
సాధారణ వార్తలు

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ గుడ్లు తినాలి పొదుపు మహిళలకు ఎగ్‌ కార్డుల పంపిణీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

పోషకాహార లోపం నివారణకు ప్రతిఒక్కరూ రోజూ గుడ్డు తినాలని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. పదిమంది పొదుపు సంఘాల మహిళలకు ఒక్కోక్కటి రూ.50 వేలు విలువైన ఎగ్‌ కార్టులను టీటీడీసీ మహిళా ప్రాంగణంలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ ఎగ్‌ కార్టులతో గుడ్లతో తయారు చేసిన వివిధ ఆహార పదార్ధాలను విక్రయించనున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

శ్రావణ శోభ

శ్రావణ శోభ

Continue Read
సాధారణ వార్తలు

ఏపీ లిక్కర్‌ కేసు: సిట్‌ విచారణకు తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిందితుడు శ్రవణ్‌ రావు

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వ హాయాంలో మద్యం విక్రయాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలపై కూటమి సర్కారు సిట్‌తో దర్యాప్తు చేయిస్తోంది. తాజాగా, మద్యం పాలసీ కేసులో తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో నిందితుడైన శ్రవణ్‌రావును సిట్‌ అధికారులు గురువారం విచారించారు.

Continue Read
సాధారణ వార్తలు

జీవీఎంసీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడండి  మేయర్‌ పీలా శ్రీనివాస రావు, కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

జీవీఎంసీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులను ఆద ేశించారు.

Continue Read