logo
సాధారణ వార్తలు

తుఫాన్‌ ప్రభావిత అంబేద్కర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

మొంథా తుఫాన్‌ ప్రభావిత ప్రాంతమైన డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఈ పరిశీలనకు వచ్చారు. సీఎం చంద్రబాబుకు తుఫాన్‌కు సంబంధించిన పరిస్థితులపై సమగ్రంగా వివరించారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించి, తుఫాన్‌ ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.

Continue Read
సాధారణ వార్తలు

మొంథా తుఫాన్‌ నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష

మొంథా తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగించుకుని రాష్ట్ర సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. తుఫాన్‌ వల్ల వచ్చిన నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ఆర్టీజీఎస్‌ నుంచి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

తీరం దాటిన మొంథా తుఫాన్‌ బలహీన పడుతున్న మొంథా

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ - మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో మొంథా తుపాను తీరాన్ని తాకింది. అనంతరం బలమైన తుపానుగా కొనసాగుతోంది. మరోవైపు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తు న్నాయి. తుపాను ప్రభావంతో కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది. ఈ తుపాను ప్రభావం ఇవాళ కూడా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

53వ వార్డులో పునరావాస కేంద్రాల పరిశీలన

53వ వార్డులో పునరావాస కేంద్రాల పరిశీలన అక్షర కిరణం (మర్రిపాలెం): జోన్ 5 పరిధిలో 53 వార్డులోని పునరావాస కేంద్రాలను మాజీ కార్పొరేటర్ పొలమరశెట్టి వెంకట నర్స కుమారి మంగళవారం పరిశీలించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు

Continue Read
banner image
సాధారణ వార్తలు

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు కోరుతూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలి

ఇన్‌ సర్వీస్‌ ఉపాద్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు కోరుతూ ప్రభుత్వం తరుపున సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని ఆప్టా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

Continue Read
సాధారణ వార్తలు

మొంథా తుఫాన్‌ జాగ్రత్త చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష

మొంథా తుఫాన్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Continue Read
సాధారణ వార్తలు

తునిలో బాలికపై అత్యాచారయత్నంపై మహిళా కమిషన్‌ ఆగ్రహం

కాకినాడ జిల్లా తునిలో బాలికల గురుకుల విద్యార్థినిపై జరిగిన అత్యాచార యత్న ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Continue Read
సాధారణ వార్తలు

నీరజ్‌ చోప్రాకు అరుదైన గౌరవం కభారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా ప్రదానం

ఒలింపిక్‌ పతకాల విజేత నీరజ్‌ చోప్రాకు దేశం అత్యంత అరుదైన గౌరవాన్ని అందించింది. జావెలిన్‌ సూపర్‌ స్టార్‌గా పేరొందిన నీరజ్‌ చోప్రాకు భారతీయ సైన్యం గౌరవప్రదమైన లెఫ్టినెంట్‌ కల్నల్‌ ర్యాంకును అందజేసింది. ఢల్లీిలోని సౌత్‌ బ్లాక్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ గౌరవాన్ని ఆయనకు ప్రకటించారు.

Continue Read