బుడమేరుతోపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
Continue Readకృష్ణా నది వరద ఉధృతంగా మారింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో 11,39,351 క్యూసెక్కులకు చేరింది.
Continue Readపర్యావరణ పరిరక్షణకు మొక్కలను ఎంపీపీ స్కూల్లో హెడ్ మాస్టర్ మొక్కలు నాటారు.
Continue Readచెరువుల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలని విజయనగరం కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ దృష్టికి ఉత్తరాంధ్ర చెరువులు పరి రక్షణ సమితి తీసుకోని వెళ్లింది.
Continue Readజేఎన్టీయూ జేవీ లో బుధవారం హైబ్రిడ్ మోడ్లో ఒక రోజు ఐడియేషన్ బూట్క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇన్చార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి ప్రారంభించారు.
Continue Readసాలూరు పట్టణంలో బంగారమ్మకాలనీ లో సాంఘిక సంక్షేమ హాస్టల్ బోయస్, హాస్టల్ను మంగళవారం రాత్రి పార్వతీపురం మన్యం జిల్లా డిప్యూటీ ఎంహెచ్ఓ జగన్మోహనరావు. ఆకస్మిక తనిఖీ చేశారు.
Continue Readపాతపట్నం మండల నూతన ఎస్ఐగా బైరిశెట్టి లావణ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మన్యం జిల్లా పార్వతీపురం దిశ సెల్ నుంచి పాతపట్నం ఎస్ఐగా బదిలీపై వచ్చారు.
Continue Readనూజివీడు ట్రిపుల్ ఐటీిలో చదువుతున్న విద్యార్థులు అనారోగ్యం పాలు అవుతున్న సంఘటనఫై రాష్ట్ర గృహనిర్మాణం సమాచార పౌర సంభందాలు శాఖ మంత్రి పార్థసారథి స్పందించారు.
Continue Read