పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం కమిషనర్గా 18 నెలలు బాధ్యతలు ని ర్వహించిన మున్సిపల్ కమిషనర్ నాగేంద్రకుమార్కు కొవ్వూరు మున్సిపాలిటీకి బదిలీఅయ్యింది.
Continue Readపలాస మండలం చినంచల పంచాయతీ గోదావరి గ్రామం నుంచి మెలియాపుట్టి మండలం సంతలక్ష్మిపురం పంచాయతీ గుడ్డిభద్ర గ్రామానికి పోయే రహదారి అధ్వానంగా ఉంది.
Continue Readశంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆత్మకూరి శంకర్రావు 93వ జయంతి వేడుకలను విశాఖపట్నం నాయుడు తోటలో వున్న శంకర్ ఫౌండేషన్ ఐ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించారు.
Continue Readప్రజారోగ్యం పురపాలక సాంకేతిక విభా గంలో సుధీర్ఘ సేవలందించిన సూప రింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈలు) పట్నాల గణపతిరావు, సూపరింటెం డెంట్ దన్నిన సత్యనారాయణలను సిబ్బంది ఘనంగా సత్కరించారు.
Continue Readచీపురు పల్లి పట్టణం జి.అగ్రహారంలో చెరువుగట్టు, పంట కాలువ చుట్టూ, కొత్తగా అభివృద్ధి చేస్తున్న రోడ్లు పక్కన పలు ప్రాంతాల్లో జనసేన నాయకులు మొక్కలు నాటారు.
Continue Readప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్బంగా సుజాత నగర్, పెందుర్తి ఏరియాలో భారీఎత్తున రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్య క్రమాలు నిర్వహించారు.
Continue Readసీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై 1 నుంచి 6వ తేదీ వరకు జరిగే ప్రచార, నిరసన కార్యక్రమా లకు సంబంధించి పోస్టర్ను సోమవారం సీపీఐ కార్యా లయంలో ఆవిష్కరించారు.
Continue Readవిశాఖ రామకృష్ణ బీచ్లో నగర మేయర్ హరివెంకట కుమారి ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్థంతి నిర్వ హించారు.
Continue Read