శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా సంచారజాతులు, రాష్ట్ర కో కన్వీనర్ పీ.సురేష్ బాబు సింగ్ సంచార జాతులు నివసిస్తున్న ప్రదేశాలను సందర్శించి, వారి జీవన విధానాన్ని సమస్యలను అడిగి తెలుసుకో న్నారు.
Continue Readదేశంలో కార్పొరేటీఅంతికరణను, సైనికీకరణను ఎదుర్కొం టున్న ఆదివాసులను చంపేయాలనే కుట్రలో భాగంగానే ‘ఆపరేషన్ కగార్ ‘అనే యుద్ధాన్ని మతోన్మాద ఆరెస్సెస్ బీజేపీ పాలకులు నడుపుతు న్నారని సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు తాండ్ర ప్రకాష్ అన్నారు
Continue Readసీజనల్ వ్యాధులను అరికట్టి ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు.
Continue Readత్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థినులకు కలెక్టర్ అభినందన
Continue Readసనపల ఉమాపతికి గౌరవ డాక్టరేట్ ప్రదానం
Continue Readసాలూరు మండలం శివరాంపురం గ్రామంలో పొలం పిలుస్తుంది అవగాహన సదస్సును సాలూరు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మంగళ వారం నిర్వహించారు.
Continue Readయూత్ ఎంప్లాయి మెంట్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు యూత్ ఎంప్లాయిమెంట్ సర్వీస్ సభ్యుడు దామోదర్ తెలిపారు.
Continue Readపలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీలో పశువుల బెడద ఎక్కువగా ఉంది. పశువుల యజమానులు వాటిని నిర్లక్ష్యంగా రోడ్లపైకి విడిచిపెట్టేస్తున్నారు.
Continue Read