విశాఖపట్నం లోని ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన తన వాల్యుయేట్ ఫంక్షన్ను శుక్రవారం డాక్టర్ కె. వెంకట్రారమణ మార్గదర్శకత్వంలో నిర్వహించింది.
Continue Readఅన్నార్తుల ఆకలి తీర్చడమే ముఖ్యమంత్రి చంద్రన్న ధ్యేయంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారని, కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని భీమిలి నియోజక వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
Continue Readనగరంలో గురువారం సాయంత్రం పలుచోట్ల అన్న క్యాంటీన్లో ప్రారంభ మయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారు లు కలిసి ప్రారంభించారు.
Continue Readజీవీఎంసీ జోన్ 2 జోనల్ కమిషనర్గా పొందూరు సింహాచలం గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సింహాచలం జోనల్ - 5, జ్ఞానపురం జోన్-6 గాజువాక పరిధిలో పని చేశారు.
Continue Readహెల్మెట్ ధరించ కుండా ద్విచక్రవాహనం నడిపి 4,972 మంది డ్రైవింగ్ లైసెన్సులను మూడు నెలలపాటు తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్టు డీటీసీ రాజారత్నం తెలిపారు.
Continue Readసౌత్ జోనల్, సౌత్ మిడ్ జోనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా వార్షిక సదస్సు ఈనెల 20న విశాఖపట్నంలో ప్రారంభంకానున్నట్లు ఏపీ ఫిజీషియన్ల సంఘం అధ్యక్షులు, కాన్ఫరెన్స్ చైర్మన్ డాక్టర్ కే రాంబాబు తెలిపారు.
Continue Read: శ్రీకాకుళం జిల్లాలో పలు న్యాయస్థానాలకు ప్రభుత్వ న్యాయవాదిగా సీనియర్ న్యాయవాది వాన కృష్ణచంద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేశారు.
Continue Readవరద బాధితుల సహా యనిధికి కెమిక డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమా న్యం రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు.
Continue Read