ప్రజల్లో పది రూపా యల కాయిన్పై అపోహలు తొలగించేందుకు ఇండియన్ బ్యాంక్ అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది.
Continue Read
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత (స్వతంత్ర బాధ్యత), భారత ప్రభుత్వ విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మకమైన ఏఎంటీజెడ్ (ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్) క్యాంపస్లో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్స్టెన్షన్ ను ప్రారంభించారు.
Continue Read
ప్రజా సేవకుడు, ప్రముఖ వ్యాపారవేత్త, సీఎంఆర్ గ్రూప్ చైర్మన్ మావూరి వెంకట రమణకు తెలుగు జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) కోర్ టీమ్ చిరు సత్కారం చేసింది.
Continue Read
ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ సంస్థలకు కేంద్రం రూ.988.773 కోట్లు నిధులను విడుదల చేసింది.
Continue Read
టాటా గ్రూప్నకు గుండెకాయలాంటి ట్రస్ట్లకు ఛైర్మన్గా నోయల్ టాటా ఎంపికయ్యారు. దీంతో సంస్థకు రతన్టాటా తర్వాత ఆయనే ఉత్తరాధికారి అయ్యారు.
Continue Read
మద్యం షాపులపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగించింది.
Continue Read
ఎంవీపీ రైతు బజార్లో ఆదివారం డ్వాక్రా బజారుని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించారు.
Continue Read
జీవీఎంసీ జోన్ 6 గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి జోనల్ కమిషనర్ శుక్రవారం రూ.19 లక్షలకు పైగా ఆస్తి పన్ను సేకరించారు.
Continue Read