logo
ఆర్థిక వ్యవస్థ

ఆన్‌లైన్‌ చెల్లింపుల కోసం క్యూఆర్‌ కోడ్‌ని ఉపయోగించండి

అక్షర కిరణం, (విశాఖపట్నం): డిజిటల్‌ ఇండియా కోసం చొరవకు అనుగుణంగా, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే వాల్టెయిర్‌ డివిజన్‌ అన్ని స్టేషన్‌లలోను అన్ని (ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్స్‌) (అన్‌రిజర్వ్డ్‌ టికెటింగ్‌ సిస్టమ్‌) స్థానాలకు క్యూఆర్‌ కోడ్‌ టికెటింగ్‌ను ప్రవేశపెట్టింది.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

సాలూరులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

సాలూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని రెండు రోజుల్లో ప్రారంభిస్తామని జిల్లా అగ్రి ట్రేడ్‌, మార్కెటింగ్‌ అధికారి ఐ.గంగాధరరావు తెలిపారు.

Continue Read
banner image
ఆర్థిక వ్యవస్థ

జలధార వద్ద బలవంతపు టోల్‌ వసూళ్లు..

కార్తీకమాసం జలధారకు వచ్చే భక్తులకు టోల్‌గేట్‌ మినహాయింపు కల్పించాలని పలువురు కోరుతున్నారు. టోల్‌గేట్‌ బలవంత పు వసూళ్లపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

అనకాపల్లి జిల్లాలో అర్సెలార్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్స్‌ల ప్లాంట్‌ తొలి దశలో రూ.70 వేల కోట్ల పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్‌ లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి (రాజయ్యపేట) వద్ద స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆర్సెలార్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్స్‌లకు చెందిన జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ‘ఏఎం/ఎన్‌ఎస్‌’ ముందుకొచ్చింది.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

రూ.10 నాణెంపై ఇండియన్‌ బ్యాంక్‌ అవగాహన కార్యక్రమాలు

ప్రజల్లో పది రూపా యల కాయిన్‌పై అపోహలు తొలగించేందుకు ఇండియన్‌ బ్యాంక్‌ అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ఏఎంటీజెడ్‌ క్యాంపస్‌లో నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎక్స్‌టెన్షన్‌ ప్రారంభం

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత (స్వతంత్ర బాధ్యత), భారత ప్రభుత్వ విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్‌ చౌదరి విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మకమైన ఏఎంటీజెడ్‌ (ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌) క్యాంపస్‌లో నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎక్స్‌టెన్షన్‌ ను ప్రారంభించారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకట రమణకు టీజేఎఫ్‌ సభ్యుల సత్కారం

ప్రజా సేవకుడు, ప్రముఖ వ్యాపారవేత్త, సీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ మావూరి వెంకట రమణకు తెలుగు జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్‌) కోర్‌ టీమ్‌ చిరు సత్కారం చేసింది.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ఏపీలో గ్రామీణ సంస్థలకు రూ.988.773 కోట్ల కేంద్రం నిధులు

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ సంస్థలకు కేంద్రం రూ.988.773 కోట్లు నిధులను విడుదల చేసింది.

Continue Read