logo
ఆర్థిక వ్యవస్థ

విశాఖకు మహార్దశ: వందెకరాల్లో తాజ్‌ హోటల్‌!

సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా వరుసగా కేంద్రంతో సంప్రదింపు లు చేస్తున్నారు. దీంతోపాటుగా అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

పిఠాపురంలో 12 ఎకరాల భూమి కొనుగోలు చేసిన పవన్‌ కళ్యాణ్‌

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ శివారులో మరో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. నాలుగు నెలల కిందట ఇక్కడ 3.52 ఎకరాలు కొనుగోలు చేసిన ఆయన తాజాగా మరికొంత భూమిని కొన్నారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా

ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా పడిరది. నవంబర్‌ 6వ తేదీన షెడ్యూల్‌ ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది. అనూహ్య పరిణామాల మధ్య నోటిఫికేషన్‌ విడుదల వాయిదా పడినట్లు సమాచారం.

Continue Read
banner image
ఆర్థిక వ్యవస్థ

8న నాక్‌ సెంటర్‌లో మెగా జాబ్‌ మేళా..

గాజువాకలో ఈనెల 8న నైపుణ్య అభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో పెద గంట్యాడ ఎన్‌ఎసీ (నాక్‌) సెంటర్లో జాబ్‌ మేళా నిర్వహిస్తు న్నామని జిల్లానైపుణ్యాభివృద్ధి  అధికారి టీ చాముండేశ్వర రావు తెలిపారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ఆన్‌లైన్‌ చెల్లింపుల కోసం క్యూఆర్‌ కోడ్‌ని ఉపయోగించండి

అక్షర కిరణం, (విశాఖపట్నం): డిజిటల్‌ ఇండియా కోసం చొరవకు అనుగుణంగా, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే వాల్టెయిర్‌ డివిజన్‌ అన్ని స్టేషన్‌లలోను అన్ని (ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్స్‌) (అన్‌రిజర్వ్డ్‌ టికెటింగ్‌ సిస్టమ్‌) స్థానాలకు క్యూఆర్‌ కోడ్‌ టికెటింగ్‌ను ప్రవేశపెట్టింది.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

సాలూరులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

సాలూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని రెండు రోజుల్లో ప్రారంభిస్తామని జిల్లా అగ్రి ట్రేడ్‌, మార్కెటింగ్‌ అధికారి ఐ.గంగాధరరావు తెలిపారు.

Continue Read
banner image
ఆర్థిక వ్యవస్థ

జలధార వద్ద బలవంతపు టోల్‌ వసూళ్లు..

కార్తీకమాసం జలధారకు వచ్చే భక్తులకు టోల్‌గేట్‌ మినహాయింపు కల్పించాలని పలువురు కోరుతున్నారు. టోల్‌గేట్‌ బలవంత పు వసూళ్లపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

అనకాపల్లి జిల్లాలో అర్సెలార్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్స్‌ల ప్లాంట్‌ తొలి దశలో రూ.70 వేల కోట్ల పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్‌ లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి (రాజయ్యపేట) వద్ద స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆర్సెలార్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్స్‌లకు చెందిన జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ‘ఏఎం/ఎన్‌ఎస్‌’ ముందుకొచ్చింది.

Continue Read