అక్షర కిరణం, (విశాఖపట్నం): డిజిటల్ ఇండియా కోసం చొరవకు అనుగుణంగా, ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్టెయిర్ డివిజన్ అన్ని స్టేషన్లలోను అన్ని (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్స్) (అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్) స్థానాలకు క్యూఆర్ కోడ్ టికెటింగ్ను ప్రవేశపెట్టింది.
Continue Readసాలూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని రెండు రోజుల్లో ప్రారంభిస్తామని జిల్లా అగ్రి ట్రేడ్, మార్కెటింగ్ అధికారి ఐ.గంగాధరరావు తెలిపారు.
Continue Readకార్తీకమాసం జలధారకు వచ్చే భక్తులకు టోల్గేట్ మినహాయింపు కల్పించాలని పలువురు కోరుతున్నారు. టోల్గేట్ బలవంత పు వసూళ్లపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Continue Readఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి (రాజయ్యపేట) వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్లకు చెందిన జాయింట్ వెంచర్ కంపెనీ ‘ఏఎం/ఎన్ఎస్’ ముందుకొచ్చింది.
Continue Readప్రజల్లో పది రూపా యల కాయిన్పై అపోహలు తొలగించేందుకు ఇండియన్ బ్యాంక్ అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది.
Continue Readరాష్ట్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత (స్వతంత్ర బాధ్యత), భారత ప్రభుత్వ విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మకమైన ఏఎంటీజెడ్ (ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్) క్యాంపస్లో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్స్టెన్షన్ ను ప్రారంభించారు.
Continue Readప్రజా సేవకుడు, ప్రముఖ వ్యాపారవేత్త, సీఎంఆర్ గ్రూప్ చైర్మన్ మావూరి వెంకట రమణకు తెలుగు జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) కోర్ టీమ్ చిరు సత్కారం చేసింది.
Continue Readఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ సంస్థలకు కేంద్రం రూ.988.773 కోట్లు నిధులను విడుదల చేసింది.
Continue Read