వస్త్ర వ్యాపార రంగం లో 93 ఏళ్ల అనుభవం ఉన్న ‘బొమ్మన’ సంస్థ విశాఖలోని మద్దిలపాలెంలో మరో శాఖగా బుట్ట బొమ్మ పేరిట శారీ స్టోర్ను బుధవారం ప్రారంభించారు. విశాఖ తూర్పు నియో జకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జ్యోతి ప్రజ్వ లన చేసి బుట్ట బొమ్మ శారీ స్టోర్ను ప్రారంభించారు.
Continue Readఏపీ ప్రభుత్వానికి ఎర్ర చందనంతో దండిగా ఆదాయం సమకూరనుంది. పదేళ్ల కిందట ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఎర్రచందనాన్ని మార్చడానికి పెద్దఎత్తున ప్రయత్నాలు చేసింది.
Continue Readమహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 4వ జోన్లో పలు వాణిజ్య సముదా యాల దుకాణాలకు, కళ్యాణ మండపం, మార్కెట్లకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్టు 4వ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు ఒక ప్రకటనలో తెలి పారు.
Continue Readవిజయ నగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పటికి పూర్తవుతుం దనే విషయంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు క్లారిటీ ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయం పనులు జెట్స్పీడ్తో జరుగు తున్నాయి. 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పనులను పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడిరచారు.
Continue Readఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు..
Continue Readపలాస నియోజకవర్గం, పలాస మండలంలో కూటమి ప్రభుత్వంలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం లక్ష్మీపురం గ్రామంలో కూటమి నాయకులు ప్రారంభించారు.
Continue Readనైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో పెందుర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి టీ చాముండేశ్వర రావు తెలిపారు.
Continue Readభారత రెండో అత్యంత ధనవంతుడు, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అగ్రరాజ్యం అమెరికాలో లంచం, మోసం అభియోగాలు నమోదవడం సంచలనంగా మారింది.
Continue Read