logo
ఆర్థిక వ్యవస్థ

రోజుకు 18 గంటలు పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఆర్థిక శిల్పి

ఉన్నత విద్యావంతుడు, ప్రముఖ ఆర్థికవేత్త. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి వృద్ధిపథంలో నడిపి ఆర్ధిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందిన భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (92) గురువారం రాత్రి కన్నుమూశారు. దాదాపు 33 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్‌.. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ అత్యంత కీలక సమయాల్లో సభకు హాజరై అందరిలోనూ స్ఫూర్తి నింపారు. దేశ ఆర్థిక రంగానికి మన్మోహన్‌ వేసిన బలమైన పునాదులు.. ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆర్థిక మంత్రిగా లిబరలైజేషన్‌,

Continue Read
ఆర్థిక వ్యవస్థ

అలరించిన బుట్ట బొమ్మ మద్దిల పాలెంలో బొమ్మన శారీ స్టోర్‌ ప్రారంభం

వస్త్ర వ్యాపార రంగం లో 93 ఏళ్ల అనుభవం ఉన్న ‘బొమ్మన’ సంస్థ విశాఖలోని మద్దిలపాలెంలో మరో శాఖగా బుట్ట బొమ్మ పేరిట శారీ స్టోర్‌ను బుధవారం ప్రారంభించారు. విశాఖ తూర్పు నియో జకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జ్యోతి ప్రజ్వ లన చేసి బుట్ట బొమ్మ శారీ స్టోర్‌ను ప్రారంభించారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ఎర్రచందనంతో ఏపీకి సమకూరనున్న ఆదాయం టన్నుకు రూ.75 లక్షల ఆదాయం

ఏపీ ప్రభుత్వానికి ఎర్ర చందనంతో దండిగా ఆదాయం సమకూరనుంది. పదేళ్ల కిందట ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఎర్రచందనాన్ని మార్చడానికి పెద్దఎత్తున ప్రయత్నాలు చేసింది.

Continue Read
banner image
ఆర్థిక వ్యవస్థ

21న 4వ జోన్‌లో పలు షాపులకు బహిరంగ వేలం

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 4వ జోన్‌లో పలు వాణిజ్య సముదా యాల దుకాణాలకు, కళ్యాణ మండపం, మార్కెట్లకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్టు 4వ జోనల్‌ కమిషనర్‌ ఎం.మల్లయ్య నాయుడు ఒక ప్రకటనలో తెలి పారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

2026 జూన్‌ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

విజయ నగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పటికి పూర్తవుతుం దనే విషయంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు క్లారిటీ ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయం పనులు జెట్‌స్పీడ్‌తో జరుగు తున్నాయి. 2026 జూన్‌ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడిరచారు.

Continue Read
ఆర్థిక వ్యవస్థ

ఏపీ ప్రభుత్వం గూగుల్‌తో కీలక ఒప్పందం  విశాఖపట్నంలో గూగుల్‌ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గూగుల్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో గూగుల్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు..

Continue Read
ఆర్థిక వ్యవస్థ

లక్ష్మీపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పలాస నియోజకవర్గం, పలాస మండలంలో కూటమి ప్రభుత్వంలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం లక్ష్మీపురం గ్రామంలో కూటమి నాయకులు ప్రారంభించారు.

Continue Read
banner image
ఆర్థిక వ్యవస్థ

29న పెందుర్తి పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో జాబ్‌ మేళా

నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో పెందుర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో  ఈనెల 29న జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి  శాఖ అధికారి టీ చాముండేశ్వర రావు తెలిపారు.

Continue Read