సాలూరు మండలం మావిడి గ్రామంలో రైతు సేవాకేంద్రంలో అక్రమంగా నిల్వ చేసిన 1596 ఎరువులను స్వాధీనం చేసుకున్నట్టు సాలూరు మండలం వ్యవసాయ అధికారి, రెవెన్యూ, పోలీసు అధికారులు తెలిపారు.
Continue Read
జర్నలిస్టుల సమస్యలు పరి ష్కారానికి తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని పద్మనాభం తహసీల్దార్ దాడిశెట్టి శైలజ, సీఐ మీసాల చంద్రమౌళి హామీ ఇచ్చారు.
Continue Read
ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఆలయ ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో కలెక్టర్, పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, జాయింట్ కలెక్టర్లతో కూడిన ఉన్నతాధికారుల బృందం మొత్తం 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని క్షేత్రస్థాయిలో సంయుక్తంగా పరిశీలిం చింది.
Continue Read
ఈ నెల 28, 30వ తేదీలో గిరి ప్రదక్షణ ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తు లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వారి సౌకర్యార్థం క్యూలైన్ల వ్యవస్థలో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.
Continue Read
బరంపురం- విశాఖపట్నం(18525) ఎక్స్ప్రెస్ రైలు వేళల్లో మార్పు చేయడంపై సీనియర్ సిటిజన్స్ సంఘం హర్షం ప్రకటించింది.
Continue Read
బాల్య వివాహాలను నిర్మూ లించాలని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు పిలుపునిచ్చారు. సోమవారం పొందూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం లోని సమావేశ హాల్లో అతను స్వయం శక్తి సంఘాల సభ్యులు, అంగన్వాడీ సభ్యులతో జాతీయ న్యాయ సేవాధి కార సంస్థ ఆశ పధకం ప్రకారం బాల్య వివాహాలు నిర్మూల నపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
Continue Read
పోలీసుల లాఠీచార్జి భాష్పవాయువు ప్రయోగం Åవిద్యార్థులకు తీవ్ర గాయాలు
Continue Read
జీవీఎంసీ 54వ వార్డులోని బాపూజీనగర్కు చెందిన జామి పార్వతీశం అనే రోగికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆరఎఫ్) నుంచి మంజూరైన రూ.40,000 విలువైన చెక్కును ఈరోజు అందజేశారు.
Continue Read