logo
నేరలు

అక్రమంగా నిల్వ చేసిన 1596 ఎరువుల బస్తాలు స్వాధీనం

సాలూరు మండలం మావిడి గ్రామంలో రైతు సేవాకేంద్రంలో అక్రమంగా నిల్వ చేసిన 1596 ఎరువులను స్వాధీనం చేసుకున్నట్టు సాలూరు మండలం వ్యవసాయ అధికారి, రెవెన్యూ, పోలీసు అధికారులు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

‘జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం’

జర్నలిస్టుల సమస్యలు పరి ష్కారానికి తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని పద్మనాభం తహసీల్దార్ దాడిశెట్టి శైలజ, సీఐ మీసాల  చంద్రమౌళి హామీ ఇచ్చారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

సింహాచలం గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు: అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఆలయ ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో కలెక్టర్, పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, జాయింట్ కలెక్టర్లతో కూడిన ఉన్నతాధికారుల బృందం మొత్తం 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని క్షేత్రస్థాయిలో సంయుక్తంగా పరిశీలిం చింది.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై ఈవో పరిశీలన

ఈ నెల 28, 30వ తేదీలో గిరి ప్రదక్షణ ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు  స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తు లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వారి సౌకర్యార్థం క్యూలైన్ల వ్యవస్థలో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.

Continue Read
సాధారణ వార్తలు

బరంపురం-విశాఖ రైలు వేళల్లో మార్పు

బరంపురం- విశాఖపట్నం(18525) ఎక్స్ప్రెస్ రైలు వేళల్లో మార్పు చేయడంపై సీనియర్ సిటిజన్స్ సంఘం హర్షం ప్రకటించింది.

Continue Read
సాధారణ వార్తలు

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు

బాల్య వివాహాలను నిర్మూ లించాలని  శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార  సంస్థ కార్యదర్శి కె.హరిబాబు పిలుపునిచ్చారు. సోమవారం పొందూరు పట్టణంలోని  మండల పరిషత్ కార్యాలయం లోని  సమావేశ  హాల్‌లో అతను  స్వయం శక్తి  సంఘాల సభ్యులు, అంగన్వాడీ సభ్యులతో  జాతీయ న్యాయ సేవాధి కార సంస్థ ఆశ పధకం ప్రకారం బాల్య వివాహాలు నిర్మూల నపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

సీజేపీ భారీ ఆందోళన: పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత

పోలీసుల లాఠీచార్జి భాష్పవాయువు ప్రయోగం Åవిద్యార్థులకు తీవ్ర గాయాలు

Continue Read
సాధారణ వార్తలు

జీవీఎంసీ 54వ వార్డులో సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

జీవీఎంసీ 54వ వార్డులోని బాపూజీనగర్‌కు చెందిన జామి పార్వతీశం అనే రోగికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆరఎఫ్) నుంచి మంజూరైన రూ.40,000 విలువైన చెక్కును ఈరోజు అందజేశారు.

Continue Read