ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మంగళవారం నామినేటెట్ పదవులను ప్రకటించింది. పలు కార్పొరేషన్లు, బోర్డులకు, చైైర్మన్లను నియమించింది.
Continue Readఆంధ్రప్రదేశ్లో నూతన కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పీవోడబ్ల్యూ జిల్లా నాయకులు పోతన పల్లి కుసుమ, కుత్తుం హేమక్క, బర్ల జానకమ్మ డిమాండ్ చేశారు.
Continue Read: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో లడ్డూల తయారీ, దీపారాధన, ఇతర అవసరాలకు వినియోగించేందుకు తాత్కాలికంగా విశాఖ డెయిరీ నెయ్యిని కొనుగోలు చేయాలని దేవా దాయ శాఖ అధికారులు నిర్ణయించారు.
Continue Readజీవీఎంసీ పదో వార్డులో సామాజిక భవనాన్ని సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఎంపీ ఎం.శ్రీభరత్, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హాజరయ్యారు.
Continue Readఇద్దరు యువకులు మృతి మరో యువకుడికి తీవ్ర గాయాలు
Continue Readన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం పీతల లక్ష్మి వెంకట నారాయణ మూర్తి యాదవ్ రూ.1.20లక్షల విరాళం అందజేశారు.
Continue Readఇంజినీ రింగ్ విద్యా రంగంలో చేసిన విశేష కృషికి జేఎన్టీయూ -జీవీ (ఇన్చార్జి) వైస్-ఛాన్స్లర్ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మికి ‘అవుట్ స్టాండిరగ్ లీడర్షిప్ లెగసీ అవార్డ్’ లభించింది.
Continue Readచీపురుపల్లి సబ్ డివిజనల్ పోలీసు అధికారిగా శ్రీ ఎస్.రాఘవులు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం ఆయన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
Continue Read