logo
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

1 నుంచి కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు

కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో వచ్చే నెల నవంబర్‌లో జరిగే మార్గశిర మాస మహోత్సవాల  సందర్భంగా నవంబర్‌ 1వ తేదీన రాట మహోత్సవం నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికా రులు తెలిపారు. ఈ వేడుకకు హాజరుకావాలంటూ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌కు ఆలయ ఈవో శోభారాణి ఆహ్వాన పత్రికను అందజేశారు.

Continue Read
సాధారణ వార్తలు

జేఎన్టీయూజీవీ వీసీ సుబ్బారావుకి ఉత్తరాంధ్ర విద్యార్థి సేన సత్కారం

జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయ వైస్‌-ఛాన్సలర్‌గా నియమితులైన  ఆచార్య వీవీ సుబ్బారావును ఆయన చాంబర్‌లో ఉత్తరాంధ్ర విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

Continue Read
సాధారణ వార్తలు

తుఫాన్‌ ప్రభావిత అంబేద్కర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

మొంథా తుఫాన్‌ ప్రభావిత ప్రాంతమైన డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఈ పరిశీలనకు వచ్చారు. సీఎం చంద్రబాబుకు తుఫాన్‌కు సంబంధించిన పరిస్థితులపై సమగ్రంగా వివరించారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించి, తుఫాన్‌ ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.

Continue Read
సాధారణ వార్తలు

మొంథా తుఫాన్‌ నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష

మొంథా తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగించుకుని రాష్ట్ర సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. తుఫాన్‌ వల్ల వచ్చిన నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ఆర్టీజీఎస్‌ నుంచి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త: నవంబర్‌ 1 నుంచి టికెట్ల బుకింగ్‌

దేశవ్యాప్తం గా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శబరిమల అయ్యప్ప దర్శనాలపై ఆలయ వ్యవహారాలు చూసుకునే ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. నవంబర్‌ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ వర్చువల్‌ క్యూ టికెట్ల బుకింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలిపింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

వైఎస్‌ జగన్‌కు రిలీఫ్‌     సీబీఐ పిటీషన్‌ను  కొట్టేసిన సీబీఐ కోర్టు

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. వైఎస్‌ జగన్‌ లండన్‌ పర్యటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు డిస్మిస్‌ చేసింది.

Continue Read
నేరలు

పలాసలో దొంగల స్వైరవిహారం  నాలుగు దుకాణాల్లో చోరీ

పలాసలో దొంగలు కలకలం సృష్టించారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో మంగళవారం రాత్రి చోరీలు చోటుచేసుకున్నాయి. ఏకంగా నాలుగు షాపులను కొల్లగొట్టి గ్రామంలో భయాందోళనలు కలిగించారు. ఒక దుకాణం తాళాలు పగలుగొట్టేందుకు విఫలయత్నం చేశారు

Continue Read