హైదరాబాద్లోని షాద్నగర్ కొత్తూరు జిల్లాలో ఈనెల 22వ తేదీన జరిగిన ఓపెన్ నేషనల్ ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024లో విజయనగరం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు.
Continue Readపలాస ఆర్డీఓగా పనిచేస్తున్న భరత్ నాయక్ పత్తికొండకు బదిలీ అయ్యారు.
Continue Readఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్గా డి.శ్రీరామచంద్రమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
Continue Readవిలువలతో కూడిన విద్యా వ్యవస్థను నిలబెట్టేందుకు ఇంద్రాణి జగ్గారావు చేసిన కృషి మరువరానిదని ఏవీఎన్ కళాశాల వైస్ చైర్మన్, కరస్పాండెంట్ ఏవీ అదీప్ భానోజీరావు అన్నారు.
Continue Readఅరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతంలో ఉన్న ఓ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ పర్వతారోహకుల బృందం.. దానికి బౌద్ధుల గురువు ఆరో దలైలామా పేరు పెట్టింది. ఈ చర్యలపై పొరుగు దేశం చైనా తీవ్రంగా స్పందించింది.
Continue Readమధురవాడ సబ్ రిజిస్టార్గా శుక్రవారం ఉదయం చక్రపాణి బాధ్యతలు స్వీక రించారు.
Continue Readవరద బాధితులకు విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ విరాళం రూ.25 లక్షలు వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహా యనిధికి ది విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంకు లిమి టెడ్ రూ.25 లక్షలు విరాళంగా అందించింది.
Continue Readజర్నలిస్టుల సమస్య లను పరిష్కరిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ పర్యటనలో నారా లోకేష్ను జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
Continue Read