మహాత్మ ఫాసిస్టు బీజేపీ నుంచి దేశాన్ని కాపాడు గాంధీ జయంతిలో షర్మిల
Continue Read: జాతిపిత మహాత్మా గాంధీ భారతదేశానికి అహింస మార్గంలో స్వాతంత్రాన్ని సాధించారని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు.
Continue Readవిశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బైఠాయిం చారు.
Continue Readఉత్తర్ ప్రదేశ్లో కొన్ని చోట్ల ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది.
Continue Readడీటీసీ డాక్టర్ జీసీ రాజరత్నంకు బదిలీ అయ్యింది. రాజరత్నం విశాఖపట్నం నుంచి విజయవాడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో డీటీసీ అడ్మిన్గా బదిలీకావడంతో జి ఆదినారాయణ విశా ఖపట్నం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ)గా నియ మితులయ్యారు.
Continue Readపశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు న్యూ కరాసలో గాంధీజీ జయంతి మహాత్మునికి ఎమ్మెల్యే నివాళులు స్థానిక సమస్యలు పరిష్కరిస్తాని హామీ
Continue Readవిశాఖలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు ‘వైజాగ్ ఓపెన్ 2024’ గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఈస్ట్పాయింట్ గోల్ఫ్ క్లబ్ కార్యదర్శి ఎంఎస్ఎన్ రాజు తెలిపారు.
Continue Readవిశాఖపట్నం స్టీల్ప్లాంట్ కోసం విద్యార్థి సంఘాలు దీక్ష చేపట్టాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం వివిధ విద్యార్థి సంఘాలు మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష నిర్వహించాయి.
Continue Read