ఏపీని వానలు ఇంకా వీడలేదు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Continue Readసింహాచలం శ్రీ వరాహ లక్మీ నృసింహ స్వామిని గురువారం రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు.
Continue Readఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి.ఆదినారాయణ మేడపై నుంచి జారిపడి కన్నుమూశారు.
Continue Readమాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా అస్వస్థతకు లోనయ్యారు. గురువారం తెల్లవారుజామున గుండెల్లో స్వల్ప నొప్పితో పాటు పట్టేసినట్లు అనిపించడంతో.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు.
Continue Readతిరుపతి శ్రీవారి లడ్డూ కల్తీవ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సంఫీుభావంగా సాలూరు శ్రీకళ్యాణ వేెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద కూటమి నాయకులు బుధవారం సంఫీుభావ తెలిపారు.
Continue Readవిజయ నగరం జిల్లాలో కబ్జా అవుతున్న చెరువులను రక్షించాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఐ గోపాలరావు కోరారు.
Continue Readతిరుమల తిరుపతి మహా పుణ్యక్షేత్రానికి అపచారం జరిగినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వ ర్యంలో శ్రీనివాస క్షమాపణ మహా యజ్ఞం నిర్వహించారు.
Continue Readపారిశుద్ధ్యం మెరుగుపర్చేం దుకు కృషి చేస్తున్నామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు
Continue Read