ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా ఎన్నికైన రామ్మోహన్ నాయుడుని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు (ఎంజీఆర్) మార్యాదపూర్వకంగా కలసి అభినందించారు.
Continue Read
ఈనెల 26 నుంచి రాజస్థాన్ మౌంట్ అబూలో జరిగే జాతీయ మీడియా సదస్సును విశాఖ జర్నలిస్టులు జయప్రదం చేయాలని విశాఖ డిప్యూటీ మాజీ మేయర్ దాడి సత్యనారాయణ కోరారు.
Continue Read
ఢల్లీి మద్యం పాలసీ కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటన రాజకీయంగా అందరిని విస్మయానికి గురిచేస్తోంది.
Continue Read
కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు.
Continue Read
కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి కీలక పదవి వరించింది. ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్గా ఆయన ఎన్నికయ్యారు.
Continue Read
నాటక అభిమానిగా, నాటకమే శ్వాస గా, ధ్యాసగా అనునిత్యం కళారంగం కోసం పరితపించే బాదంగీర్ సాయి మరో నూతన ఆలోచనకు అంకురా ర్పణ చేశారు.
Continue Read
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మారు మూల వారికి ఇంకా సాయం అందడం లేదని తెలిపారు. వారికి కూడా సాధ్యమైనంత వేగంగా సాయం అందించి..మీ బ్రాండ్ నిలబెట్టుకోవాలని ఆమె సూచించారు
Continue Read
ఐటీ విభాగం మాజీ జీఎంకు నోటీసులు కవారంలో వివరణ ఇవ్వాలని సందీప్ రెడ్డికి ఆదేశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నోటీసుల వ్యవహారం
Continue Read